నల్లగొండ : అధునాతన వ్యవసాయ విధానాలను ఎంచుకోవడంలో రైతులు ముందు వరుసలో ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉండేలా వ్యవసాయ అధికారులు సంస�
నల్లగొండ : మూస ధోరణిలో ఒకే రకమైన పంటలు పండించకుండా, వాణిజ్య పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. అన్నదాతలను ప్రతి ఒక్కర�
నల్లగొండ : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పీఏపల్లి మండలం అజ్మపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రూ.11.29లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగ�
నల్లగొండ : గ్రామాలు ఆర్థికంగా మెరుగుపడి, అభివృద్ధిని సాధించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామంలో �
నల్లగొండ : పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్ కార్యక్రమంలో విషాదం నెలకొంది. పెళ్లి కుమారుడు కారు డ్రైవింగ్ చేస్తూ.. ర్యాష్గా నడిపాడు. దీంతో కారు అక్కడున్న వారిపైకి దూసుకెళ్లగా, ఓ బాలుడ�
నల్లగొండ: నల్లగొండ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడగొట్టి తరిమేస్తే భువనగిరికి పారి పోయి మళ్లీ ఇప్పుడు నల్లగొండకు వచ్చి ప్రగల్బాలు మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటల్ని ప్రజలెవ్వరు నమ్మరని ఎమ�
నల్లగొండ : ముఖ్యమంత్రి సహాయ నిధి అభాగ్యులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35మంది బాధితులకు రూ.20లక్షల సీఎం సహాయ నిధి న
నల్లగొడ : మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు, విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ మంగళవారం పరిశీలించారు. సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సిటింగ్ ఏర్ప�
నల్లగొండ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72
దేవరకొండ : మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో గొప్పదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ శాసన సభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రరాం గ్రామంలోని పాఠశాలలో మన ఊరు-మన బ�
నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన యువకుడు సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి (24) ఈనెల 10 వ తేదిన అమెరికాలో జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించాడు. కాగా, ఆయన భౌతిక దేహం మంగళవారం రాత్రి వారి �