నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాద
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజోలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎస్ కే ఎస్ ట్రావెల్స్ బస్సు ముంద�
నల్లగొండ : బీజేపీలో మార్పు రాకపోతే ప్రజలే బీజేపీని మారుస్తుస్తారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐదేండ్లకొకసారి వచ్చే ఎన్నికలే ప్రజల ఆకాంక్షకు అద్
నల్లగొండ : పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. జిల్లాలోని డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త జోగు భాస్కర్ ఇటీవల జరిగిన ర�
నల్లగొండ : పార్టీ కోసం పని చేసే వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలం వింజమూర్ గ్రామానికి చెందిన పార్టీ
నల్లగొండ : గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమా? అని మోదీ సర్కార్ పై విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం వ్యవసాయానికి కేవలం ఆరు గంటల మాత్రమే విద్యుత్ను స�
నల్లగొండ : జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బుధవారం మర్రిగూడ, మునుగోడు నాంపల్లి, చండూరువిస్తృతంగా పర్యటించారు. మర్రిగూడ మండలం ఖుదాభక్షపల్లి �
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. ఏ ఒక్క విభజన హామీలను నెరవేర్చని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పార్టీ జాతీయ మహాసభలను హైదరాబాద్లో నిర్వహిస్తుండడం విడ్డూరంగా ఉంది. ఆ సభల
నల్లగొండ : వానకాలం రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతున్న సందర్భంగా త్రిపురారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. స్థానిక రైతు వేదిక వద్ద జిల్లా రైతు బంధు సమి
నాగార్జునసాగర్, జూన్ 26 : రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టులో ధమ్మ నాగార్జున అంతర్జాతీయ విపస్యన ధ్యాన కేంద్రం సహకారంతో నిర్వహిస్తున
నల్లగొండ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలం గన్�
నల్లగొండ : ప్రజలందరికి అందుబాటులో ఉండేవిధంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాజ్ వెజ్ మార్కెట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలో రెం�
నల్లగొండ : అమెరికాలోని మేరీల్యాండ్లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్ నివాసంలో కుటుంబ �
నల్లగొండ : దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వార్డులలో మంచ
నల్లగొండ : అమెరికాలోని మేరీల్యాండ్లో నల్ల జాతీయుల చేతిలో మరణించిన సాయి చరణ్ తల్లిదండ్రులను నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి బుధవారం పరామర్శించారు. పట్టణంలోని వివే�