నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని శాలిగౌరారం మండలంలోని ఇటుకులపా
నల్లగొండ : అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయిందని, నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భం ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. గంజాయి తరల�
నల్లగొండ : దళితబంధు పథకం అద్భుతమైన ఆలోచన అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కనగల్ మండలం చెట్ల చెన్నారం గ్రామానికి చెందిన దళితులకు దళిత బంధు స్కీమ్
నల్లగొండ : నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కంప్యూటర్
నల్లగొండ : జిల్లాలో ఎవరైనా శిశువులను విక్రయించేందుకు ప్రయతించినా విక్రయించినట్లు తెలిసినా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. దేవరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్ర
నల్లగొండ : దళిత బంధు పథకం ఓ సామాజిక విప్లవంగా భావించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో 96 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయ�
నల్లగొండ : మిర్యాలగూడ ప్రాంతీయ దవాఖానను బుధవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులతో విడివిడిగా మాట్లాడి �
నల్లగొండ : టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీ బలమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం పీఏపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప�
హైదరాబాద్ : సూర్యాపేటతో సరిసమానంగా మునుగోడును తీర్చిదిద్దుతామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడి శాసన సభ్యుడికి వ్యాపకాలు, వ్యాపారాలు ఎక్కువేనని ఆయన ఎద్దేవాచేశారు. కాం
నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో పేదింటి కుటుంబాలు బాగుపడ్డాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని శబరి గార్డెన్స్లో 69 మంది లబ్ధిదారులకు కళ్యా
నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి న�
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో టీఆర్ఎస్ నేత రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. క
రంగారెడ్డి : శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న యువకుడు అక్కడికక్కడ
నల్లగొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 530.70 అడుగులుగా ఉంద�
నల్లగొండ : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పొనుగోడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 100 నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారికి గులాబీ క�