నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో పేదింటి కుటుంబాలు బాగుపడ్డాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలోని శబరి గార్డెన్స్లో 69 మంది లబ్ధిదారులకు కళ్యా
నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 534 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి న�
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో టీఆర్ఎస్ నేత రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసానిచ్చారు. క
రంగారెడ్డి : శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న యువకుడు అక్కడికక్కడ
నల్లగొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 530.70 అడుగులుగా ఉంద�
నల్లగొండ : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పొనుగోడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 100 నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వారికి గులాబీ క�
నల్లగొండ : దేశానికే దిక్సూచి లాంటిది సీఎం కేసీఆర్ పరిపాలన అని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్
నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్ట�
నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటికి అధిక ప్రాధాన్యంత ఇస్తుందని శాలిగౌరారం ఎంపీపీ గంట లక్ష్మమ్మ అన్నారు. సోమవారం శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి పంటలకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సంద
నల్లగొండ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవే�
నల్లగొండ : మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,426 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,253 క్యూసెక్కులుగ
నల్లగొండ : ఈ నెల 12 న కాకతీయ వైభవ సప్తాహం ఒక రోజు కార్యక్రమం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్�
నల్లగొండ : సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలురూపొందుతున్నాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కార
నల్లగొండ : సర్కార్ బడుల బలోపేతానికి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చిట్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక పాఠశాలలో మన ఊరు -మన బడ�
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ మండలం గార్లబాయీ గూడెంలో రూ.25 లక్షలతో పలు అవివృద్ధి పనులకు శంకుస్థాపన చ�