నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ ఓడించాలి. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన నిజ స్వరూపాన్ని బయటపెడుతూ హక్కులను కాల రాస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శ�
నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరినట్లు మునుగోడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభా�
హైదరాబాదు : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం పరడ గ్రామ పరిసరాల్లో కాకతీయుల కాలం నాటి అతి చిన్న గణేశ విగ్రహాన్ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగి�
నల్లగొండ : 57 సంవత్సరాలు నించిన అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందజేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం పీఏపల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హల్ 1662 మంది లబ్ధిదారు�
నల్లగొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం కేతపల్లిలోని జ్యోతి ఫంక్షన్ హాల్లోరాష్ట్ర ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన వృద్ధులకు నూతనంగా మం�
నల్లగొండ : అమరుల స్ఫూర్తితో యువత తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను సాధించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంల�
నల్లగొండ : శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కు (Nagarjuna sagar) భారీ వరద కొనసాగుతున్నది. దీంతో అధికారులు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్
నల్లగొండ, ఆగస్ట్ 10. నల్లగొండ జిల్లా కలెక్టర్గా టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యత లు నిర్వహిస్తున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , న�
నల్లగొండ : ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురి చేస్తూ మంగళవారం కత్తితో దాడి చేసిన నిందితున్ని నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియా సమావేశంలో వివరాలను వె
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ ప్రేమోన్మాది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. యువతిపై దాడి చేస�
నల్లగొండ : స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర�
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం. కుటుంబ పాలన గురించి రాజగోపాల్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ లోని తన ని�
నల్లగొండ : కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు తోడు దొంగలే..ఏనాడు వారికి ప్రజల సంక్షేమం పట్టదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఫైర్ అయ్యారు. నల్లగొండలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎ