నల్లగొండ : దేశానికే దిక్సూచి లాంటిది సీఎం కేసీఆర్ పరిపాలన అని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్
నల్లగొండ : ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్ట�
నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటికి అధిక ప్రాధాన్యంత ఇస్తుందని శాలిగౌరారం ఎంపీపీ గంట లక్ష్మమ్మ అన్నారు. సోమవారం శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి పంటలకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సంద
నల్లగొండ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవే�
నల్లగొండ : మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. మూసీ మూడు గేట్లు అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,426 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,253 క్యూసెక్కులుగ
నల్లగొండ : ఈ నెల 12 న కాకతీయ వైభవ సప్తాహం ఒక రోజు కార్యక్రమం నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో జిల్�
నల్లగొండ : సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలురూపొందుతున్నాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కార
నల్లగొండ : సర్కార్ బడుల బలోపేతానికి ప్రజాప్రతినిధులు బాధ్యత వహించాలని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చిట్యాల పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక పాఠశాలలో మన ఊరు -మన బడ�
నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ మండలం గార్లబాయీ గూడెంలో రూ.25 లక్షలతో పలు అవివృద్ధి పనులకు శంకుస్థాపన చ�
నల్లగొండ : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నల్లగొండ పోలీసులు ముందడుగు వేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా ర
నల్లగొండ : దళిత బంధు పథకం దళితుల ఆత్మగౌరవం ఇనుమడింప చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ పథకాన్ని రూపొందించారని ఆయన చెప్పారు. సోమవ
నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాద
నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి శివారులో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని రాజోలు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఎస్ కే ఎస్ ట్రావెల్స్ బస్సు ముంద�
నల్లగొండ : బీజేపీలో మార్పు రాకపోతే ప్రజలే బీజేపీని మారుస్తుస్తారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐదేండ్లకొకసారి వచ్చే ఎన్నికలే ప్రజల ఆకాంక్షకు అద్
నల్లగొండ : పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. జిల్లాలోని డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త జోగు భాస్కర్ ఇటీవల జరిగిన ర�