Minister KTR | ఫ్లోరైడ్ రక్కసికి సంబంధించి గతాన్ని గుర్తు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి చిత్రం ఆనాటి దుస్థితికి సాక్ష్యమ�
Minister Jagadish reddy | కుట్రలు కుతంత్రాలకు భారతీయ జనతా పార్టీ పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. అటువంటి కుతంత్రాలలో భాగమే మునుగోడు ఉప ఎన్నిక అని ఆయన
Munugode By Poll | జిల్లా పరిధిలోని మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన
Sagar Left Canal | నిడమనూరు మండలం వేంపాడు వద్ద సాగర్ ప్రధాన ఎడమ కాల్వకు ఈ నెల 7న గండి పడడంతో నీటిని వెంటనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. గండి పూడ్చివేత పనులను ఎన్నెస్పీ అధికారులు వేగంగా చేపట్టి పూర్తి చేశారు. దీంతో 14
నల్లగొండ : దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ.. కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశ ద్రోహానికి పాల్పడుతున్నది. అలాంటి పార్టీలో చేరి రాజగోపాల్ రెడ్డి చరిత్ర హీనుడిగా మిగిలిపోయడాని విద్యుత్ శాఖ మంత్రి జ
నల్లగొండ : సెల్ఫీ పిచ్చిలో పడి యువత నిండు ప్రాణాల్ని బలితీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించడానికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్ట్ వద్ద హైదరాబాద్లోని ఎ
నల్లగొండ : రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధంగానే దేశాన్ని అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంకల్పించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ సారథ్యంలో దే
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో శుక్రవారం(రేపు) జరగనున్న గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. గురువారం మున్సిప
నల్లగొండ : నిడమనూరు మండల పరిధిలోని వేంపాడు సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడింది. సాయంత్రం కాల్వ అడుగు భాగాన ఉన్న యూటిలో నుంచి నీరు లీకవుతూ కొద్ది సేపటికే అది పెద్ద గండిలా మారింది. దీంతో కాల్వ కట�
నల్లగొండ : ఉద్యమాల గడ్డపై కాషాయ జెండాలను ఎగురనివ్వం. బీజేపీని ఓడించడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి ట
నల్లగొండ : ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉందని, సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను స
నల్లగొండ : నాకు పదవులు అవసరం లేదు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తా అని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట వ్యాప్తంగా మునుగోడు ఉ�