munugode by poll results | మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ చతికిలబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆశించినంత ఫలితం రాకపోవడంతో.. ఆ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ �
munugode by poll | మునుగోడు ఉప ఎన్నికలో కారు దూసుకుపోతోంది. మొదటి, రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 515 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్లో టీఆర్ఎస్కు 1352 ఓట్ల మెజార్టీ సాధించగా, రెండో రౌండ్లో బీజేపీకి 841 లీడ్ వచ్చింది. రెండో
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను లెక్కిస్తున్నారు. 686 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత.. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
munugode by poll | ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ సిబ్బందికి మూడంచెల శిక్షణ కూడా
munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నవంబర్ 6వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్లగొండ
Munugode by poll | నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవ
మునుగోడు ఉప ఎన్నిక (munugode by poll)కు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)వికాస్రాజ్ (CEO Vikas raj) తెలిపారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైన సంఖ్యలో పోలింగ్ సిబ్బందిని నియమించామన్న�
Minister KTR | నవంబర్ 6వ తేదీన మునుగోడు నియోజకవర్గంలో కాబోయే ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. చౌటుప్పల్ వస్తుంటే.. యువత అడుగడుగునా
Minister KTR | మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్
Munugode by poll | నిన్న బీజేపీ నాయకుడి కారులో రూ. కోటి పట్టుబడగా.. ఇవాళ మరో కారులో రూ. 19 లక్షలు పట్టుబడ్డాయి. అయితే నగదుతో పట్టుబడ్డ కారు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిదని తెలుస్తోంది. ఆ
munugode by poll | టీఆర్ఎస్ పార్టీ డబ్బుతో రాజకీయాలు చేయదని, ప్రజల మద్దతు ఉన్న పార్టీ అని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చండూరు
Nallagonda | ఓ గీత కార్మికుడు 4 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. ప్రమాదవశాత్తు ఆ కార్మికుడి తాటి చెట్టు ఎక్కిన తర్వాత మోకు జారడంతో.. తలకిందులుగా వేలాడాడు. స్థానికులు గమనించి పోలీసులకు
Munugode by poll | మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. వందకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఒక్కరోజే 50కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. రేపు
Minister Indrakaran Reddy | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో బీజీబీజీగా ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. గరిటే తిప్పుతూ గత స్మృతులను నెమరువేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేల్ గ్రామంలో