Nallagonda | నల్లగొండ : నల్లగొండ జిల్లా పరిధిలోని కేతెపల్లిలో 103 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వేసవిలో చల్లటి నీటిని తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ధనవంతులు రిఫ్రిజిరేటర్ నీరు తాగితే, గరీబోళ్లు, మధ్యతరగతి ప్రజలు కుండలోని నీటిని తాగుతారు. ఈ వేసవిలో అద్భుతమైన మట్టి కుండలను వ్యాపారులు అందు�
Minister jagadish Reddy | నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విధి, విధానాలతో పాటు నిధులు విడుదల చేసే�
Minister KTR | ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుతాం. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. కానీ పని చేసిన ప్రభుత్వం, పని చేసిన నాయకులు కోరుకునేది ఒక్కటే. ప్రజలు ఆశీర్వదించాలని, అండగా
Nallagonda | మద్యానికి బానిసైన తండ్రి నిత్యం తాగొచ్చి గొడవ చేస్తుండడంతో విసిగిపోయిన కొడుకు రోకలిబండతో దాడి చేశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన తండ్రి మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ
Bottle Guard | సాధారణంగా సొరకాయ అడుగు నుంచి అడుగున్నర ఉంటుంది. కానీ నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం పాశంవారిగూడెంలో 4 అడుగుల 7 అంగుళాల సొరకాయ కాసింది. పాశం
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ పరిశీలించనున్�
Munugode by poll Results | మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల�
Munugode by Poll Results | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. అన్ని మండలాల్లోనూ కారు దూసుకెళ్లింది. అయితే గట్టుప్పల్ ప్రజలు ఆ ఉప్పలగట్టు వీరభద్ర స్వామి సాక్షిగా �
Munugode by Poll results | మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవి చూసింది. కనీసం డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది. 15 రౌండ్లలో ఏ ఒక్క రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించలేదు. మొదటి నుంచ�
Munugode by poll results | మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడంతో.. ఆ పార్టీ నాయకులు సంబురాలు చేసుకుంటున్నారు. మంత్రి మల్లారె