Minister Jagdish Reddy | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకులను ప్రారంభించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా ఏర్ప
Gutha Sukhender Reddy | నల్లగొండ : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంకట్ రెడ్డి నోటికి అడ్డు, అదుపు లేకుండా మాట�
Minister Harish Rao | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సిద్ధిపేట పట్టణంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగ�
Jagadish Reddy | సూర్యాపేట : దివంగత కల్నల్ సంతోష్ బాబు త్యాగం చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
Trauma Centers |రోడ్డు ప్రమాద బాధితులకు సత్వరమే వైద్యసహాయం అందించేందుకు జాతీయ రహదారులపై ప్రభుత్వం మరో రెండు ట్రామా సెంటర్ల( Trauma Centers) ఏర్పాట్లకు నిర్ణయించింది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ట్రామా సెంటర్ల ఏర్పాట్ల కో�
Musi River | నల్లగొండ : కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. రెండు నెలల ముందే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో మూడవ నెంబర్ కస్ట్ర్ గేటు ఆరు అడుగుల మేర ఎత్తి 330 క్యూసెక్�
Jagadish Reddy | నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ�
Nallagonda | సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఉంటారని, 12 నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండానే ఎగురుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చే�
Summer | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Nallagonda | నల్లగొండ : నల్లగొండ జిల్లా పరిధిలోని కేతెపల్లిలో 103 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వేసవిలో చల్లటి నీటిని తాగేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ధనవంతులు రిఫ్రిజిరేటర్ నీరు తాగితే, గరీబోళ్లు, మధ్యతరగతి ప్రజలు కుండలోని నీటిని తాగుతారు. ఈ వేసవిలో అద్భుతమైన మట్టి కుండలను వ్యాపారులు అందు�
Minister jagadish Reddy | నల్లగొండ : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విధి, విధానాలతో పాటు నిధులు విడుదల చేసే�
Minister KTR | ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడుతాం. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. కానీ పని చేసిన ప్రభుత్వం, పని చేసిన నాయకులు కోరుకునేది ఒక్కటే. ప్రజలు ఆశీర్వదించాలని, అండగా