Musi River | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది.
CM KCR | ప్రముఖ తెలుగు, సంస్కృత భాషా పండితులు కండ్లకుంట అళహ సింగరాచార్యుల మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సింగరాచార్యుల భాషాసాహిత్య కృషిని కేసీఆర్ కొనియాడా�
Hyderabad | హైదరాబాద్ : భార్యను హత్య చేసిన కేసులో యూత్ కాంగ్రెస్ లీడర్ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట గుండెపోటుతో భార్య చనిపోయిందని నమ్మించేందుకు భర్త యత్నించాడు. కానీ పోస్టుమా�
Musi River | కేతేపల్లి : ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. మధ్యాహ్నం తర్వాత ఇన్ఫ్లో తగ్గడంతో 8 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 19,217 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
Minister Jagdish Reddy | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొత్తగా మరో ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకులను ప్రారంభించనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కొత్తగా ఏర్ప
Gutha Sukhender Reddy | నల్లగొండ : భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వెంకట్ రెడ్డి నోటికి అడ్డు, అదుపు లేకుండా మాట�
Minister Harish Rao | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సిద్ధిపేట పట్టణంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగ�
Jagadish Reddy | సూర్యాపేట : దివంగత కల్నల్ సంతోష్ బాబు త్యాగం చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
Trauma Centers |రోడ్డు ప్రమాద బాధితులకు సత్వరమే వైద్యసహాయం అందించేందుకు జాతీయ రహదారులపై ప్రభుత్వం మరో రెండు ట్రామా సెంటర్ల( Trauma Centers) ఏర్పాట్లకు నిర్ణయించింది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ట్రామా సెంటర్ల ఏర్పాట్ల కో�
Musi River | నల్లగొండ : కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. రెండు నెలల ముందే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో మూడవ నెంబర్ కస్ట్ర్ గేటు ఆరు అడుగుల మేర ఎత్తి 330 క్యూసెక్�
Jagadish Reddy | నల్లగొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ�
Nallagonda | సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఉంటారని, 12 నియోజకవర్గాల్లోనూ గులాబీ జెండానే ఎగురుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చే�
Summer | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.