Chalo Nallagonda | కృష్ణా జలాల పరిరక్షణ కోసం నల్లగొండలో బీఆర్ఎస్(BRS) పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నేడు నిర్వహించే చలో నల్లగొండ(Chalo Nallgonda) బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్తున్నార�
Jagadish Reddy | కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. జల హక్కుల కోసం రేపు కేసీఆర్ హాజరయ్యే ఛలో నల్గొండ సభ ఏర్పాట్లను జగదీశ్ రెడ్డి పరిశీల
Jagadsih Reddy | కృష్ణా జలాల సాధన కోసం దక్షిణ తెలంగాణ దద్దరిల్లేలా నల్లగొండలో బహిరంగ సభ నిర్వహిస్తామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నె 13న బీఆర్ఎస్ పార్టీ నిర్వహి�
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి అప్పగించటం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్
Grievance Cell | ప్రజావాణి(Grievance Cellలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) అన్నారు.
Nallagonda | మిర్యాలగూడ మండలం కొత్తసామ్య తండాలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
KCR | నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప
Minister Komatireddy | చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీక
Telangana | కాంగ్రెస్ హయాంలో రైతులు ఆరిగోస పడ్డారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించక, సరిపడ సాగునీరు, విద్యుత్ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు గంటల కరెంట్ కోసం అర్ధరాత్�
CM KCR | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల రూపురేఖలు మారిపోతాయని సీఎం కేసీఆర్ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
CM KCR | సూర్యాపేట, తుంగతుర్తికి నాలుగు దశాబ్దాల పాటు సాగునీళ్లు రాకుండా పెండింగ్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప
CM KCR | నల్లగొండ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు చాలా అహంకారంతో మాట్లాడుతున్నారు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పండవెట్టి తొక్కుతాం అన్నోళ్లేనా నల్లగొండ శాసకులు..? ఎంతకాలం వీళ్ల రాజ్�