MLA Bhupal Reddy | సీఎం కేసీఆర్ పాలనలో ప్రతిపల్లె నేడు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నది. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ �
MLC Ravinder Rao | తెలంగాణలో మౌలిక వసతులు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికార దాహంతో సీఎం కేసీఆర్పై అవినీతి మచ్చ వేస్తున్నారు. కాంగ్రెస్ సీట్ల కోసం అభ్యర్థుల నుంచి కోట్లు వసూలు చేశారని నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. తాజాగా కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన చిక్కుల లింగ స్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది యువకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy )సమక్షంలో
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా చిట్యాల మండలం వెలినినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్�
KTR | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 గెలువబోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ చెరుకు �
KTR | తెలంగాణ ప్రజల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉండే ఆర్తి రాహుల్కో, మోదీకో ఉండదు.. ఎట్టికైనా, మట్టికైనా మనోడే కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంత్
MLA Chirumurthy | రామన్నపేట పట్టణానికి చెందిన కురుమ సంఘం, హమాలీ సంఘం నుంచి సుమారు 100 మంది ఎమ్మెల్యే చిరుమర్తి(MLA Chirumurthy Lingaiah) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించ�
Ashoka Dhamma Yatra | శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం, దేశ సమైక్యత కోసం కేరళలో ప్రారంభమైన అశోక ధమ్మ యాత్ర(Ashoka Dhamma Yatra )కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి �
MLA Bhupal Reddy | దశాబ్దాల కాలంగా చేపల విక్రయానికి సరియైన మార్కెట్ లేక ఎండనక, వాననక రోడ్లపై విక్రయిస్తున్న మత్స్యకారుల కుటుంబాలకు ప్రత్యేకంగా చేపల మార్కెట్ నిర్మిస్తామని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి �
Crime news | నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మత్తులో తోటి స్నేహితుని గొంతు కోసి పారిపోయాడు. ఈ విషాదకర సంఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంజాయి మత్తులో నితిన్ అ
Collector R.V.Karnan | జిల్లాలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలో లక్ష్మీ వెంకటేశ్వర పర్టిలైజర్, సీడ్స్ షాప్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు .యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వ, అమ్మకాల
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) రాష్ట్రానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చికల్దరా వద్ద ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపుతప్పి బోల�
Nallagonda | నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువతులు నిన్న రాజీవ్ పార్క్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుప�
Musi River | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. దీంతో ప్�