నార్కట్పల్లి : ప్రసిద్ధ శైవ క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు ఆరు రోజులపాటు వైభవంగా సాగనున్న జాతరకు ఆలయ అధికారులు, �
నల్గొండ, ఫిబ్రవరి 7: ధరణి పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమస్యలు పరిష్కారం పై రైతుల సందేహాలు నివృత్తి చేసేందుకు, సలహాలు, సూచనలు అందించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి సహాయ కేంద్రం(help desk) ఏర్పాటు చేసినట్లు �
యాదాద్రి భువనగిరి : అక్రమంగా గంజాయి, యాషిస్ ఆయిల్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కేరళ రాష్ట్రంలోని కాసరగడ్ జిల్లా పై�
నల్లగొండ : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం జిల్లాలోని రామన్నపేట మండలం కుంకుడుపాము�
నల్లగొండ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని ఎమ్మెల్యే �
నల్లగొండ : అట్టడుగున ఉన్న మన జీవితాల్లో వెలుగులు నింపేది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం బాజకుంట గ్రామంలోని వివిధ పార్టీకలకు చెందిన పలు కుటుంబాలు ట�
దేవరకొండ : సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం అని టీఆర్ఎస్ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 12మందికి రూ.3.20లక్షలు సీఎం సహాయ నిధి నుంచి మంజ�
హాలియా : పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన తలప�
Cm Kcr | నల్లగొండ : సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు శరవేగంగా నల్లగొండ అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పట్టణంలోని రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి కోసం 88 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస
MLA Bhupal Reddy | ఇప్పటివరకు నల్లగొండ నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు.
Mla Bhgath | రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ త్వరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం హాలియా మున్సిపాలిటీలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో హాలియా మున్సిప�
Nallagonda | దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న దంపతులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న దంపతులతో పాటు కుమారుడు �
Mla chirumarthi | ఐదు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయానికి సకల సౌకర్యాలతో, నూతన హంగులతో భక్తులంతా ఆనంద పడేలా బ్రహ్మాండంగా గుడి నిర్మాణం చేపడుతామని తెలిపారు.
Kurella Vithalacharya |
తనకు ఏకైక ఆస్తిగా మిలిగిన ఇంటిని గ్రంథాలయంగా మార్చిన గొప్ప మనిషి కూరెళ్ల విఠలాచార్య అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.