Nallagonda | రోడ్డుప్రమాదంలో చనిపోయిన ఓ కొండెంగకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మాడ్గులపల్లి మండలం చింతలగూడెంలో చోటు చేసుకుంది. ఓ కొండెంగ రోడ్డుప్రమాదంలో మరణించ
అల్లుడి కుటుంబంపై మామ దాడి | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి వియ్యంకుర
ఎమ్మెల్సీ గుత్తా | తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని మాజీ శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
Governor Tamilisai | వానకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, నల్లగొండ
Nallagonda | నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా మహిళా సమాఖ్య �
మంత్రి జగదీష్రెడ్డి | నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటి రెడ్డి ఎన్నిక లాంఛనమేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డిని సీఎం కేసీఆర�
మంత్రి జగదీష్ రెడ్డి | టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డికి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి బీ-ఫామ్ను అందజేశారు.
Nallagonda | తాళం వేసిని ఓ ఇంట్లో మహిళ మృతదేహం లభ్యమైంది. మిర్యాలగూడ అశోక్నగర్లోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ ఇంటి వద్దకు చేరుకుని తలుపు�
Nallagonda police registered a case against Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నల్లగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పర్యటన చేపట్టి, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడంతో పాటు
Nallagonda | భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లా రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని మంత్రి
భారీ ట్రాక్టర్ ర్యాలీ | కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగం పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్ అన్నారు. యాసంగిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండ�
డీసీసీబీ | జిల్లా సహకార బ్యాంకు ద్వారా రైతులతో పాటు రైతు బిడ్డల చదువులకు కూడా రుణాలు మంజూరు చేసుకోవడం సంతోషకరమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు.
Crime news | చిన్న వయస్సులో తండ్రి మండలించాడని మనస్థాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మైనర్ బాలుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు జిల్లా యాంటీ హ్యూమాన్ ట్రాఫికింగ్ పోలీసులు. మిస్సింగ్ కేసులను ఛేదించడం �
మంత్రి కొప్పుల | జిల్లాలోని తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆదివారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీసమేతంగా దర్శించుకున్నారు.