Vikarabad SI killed in road accident | చింతపల్లి మండలం మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ (32) మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో ఆయన
నల్లగొండ: జూన్ 2, 2022, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోగా నల్లగొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు స్పష్టంగా మార్పు తెలియాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, టెక్స్టైల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అధ
Minister KTR | నల్లగొండ జిల్లాకు టీ హబ్, టాస్క్ సెంటర్ కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే సంవత్సర కాలంలో నల్లగొండ ముఖచిత్రం, రూపురేఖలు మారుస్తామన�
Minister KTR | నేడు నల్లగొండలో ఐటీ హబ్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్�
CM KCR | నల్లగొండలోని పీటీఆర్ కాలనీలో తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిశోర్ కుటుంబ సభ్యుల
SP Rema Rajeshwari | ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జిల్లా కేంద్రానికి రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి పరిశీలించారు.
Nallagonda | భార్యతో గొడవల కారణంగా ఓ భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం
Nallagonda | రోడ్డుప్రమాదంలో చనిపోయిన ఓ కొండెంగకు హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన మాడ్గులపల్లి మండలం చింతలగూడెంలో చోటు చేసుకుంది. ఓ కొండెంగ రోడ్డుప్రమాదంలో మరణించ
అల్లుడి కుటుంబంపై మామ దాడి | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురిని కాపురానికి తీసుకెళ్లడంలేదని కోపంతో ఓ తండ్రి అల్లుడి కుటుంబంపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి వియ్యంకుర
ఎమ్మెల్సీ గుత్తా | తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ప్రవర్తిస్తుందని మాజీ శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
Governor Tamilisai | వానకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, నల్లగొండ
Nallagonda | నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లా మహిళా సమాఖ్య �