Crime News | నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.
Ganesh Immersion | నల్గొండ జిల్లా చండూర్ మండలం కస్తాల గ్రామంలో గణపతి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జన శోభాయాత్ర గ్రామస్థులంతా కలిసి ఘనంగా నిర్వహించారు. అనంతరం
Road Accidents | రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు సమీపంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, నాగర
ఆత్మహత్యకు యత్నించిన తల్లీకూతురును కాపాడిన పోలీసులు | కుటుంబ తగాదాలతో ఆత్మహత్యకు యత్నించిన తల్లీ కూతురును నల్లగొండ టూటౌన్ పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టూ టౌన్ పరిధిలో నివాసం ఉ
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద | ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 10,100 క్యూసెక్కుల వరద వచ్చి చేరు�
Suicide | ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషీయన్గా పని చేస్తున్న ఓ యువకుడు (18) వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా శివార్లలో శనివారం తెల్ల�
బండి సంజయ్ది ప్రజా కంఠక యాత్ర : గుత్తా సుఖేందర్రెడ్డి | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రజాకంఠక యాత్రగా మారిందని టీఆర్ఎస్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్�
నాగార్జున సాగర్కు భారీగా తగ్గిన ఇన్ఫ్లో | నాగార్జున సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ఫ్లో 45,483 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో 66,233 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం డ�
రైతు వేదికలు | రైతు వేదికలు కర్షక దేవాలయాలుగా బాసిల్లుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కొనియాడారు. రైతు వేదికల నిర్మాణాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీ�
డీఐజీ రంగనాథ్ | జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో నిర్మించిన భరోసా కేంద్రం, జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో నిర్మించిన ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లను ఈ నెల 9వ తేదీన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష�
నకిలీ బాబా | ఆయనో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. సులభంగా డబ్బు సంపాదించాలని రాత్రికి రాత్రే బాబాగా మారాడు. భక్తులను ఆకర్షించేందుకు ఓ యూట్యూబ్ చానెల్ ఏర్పాటు చేసుకున్నాడు. పలు రోగాలు, మానసిక సమస్యలకు హోమాలు, �
ఓ వృద్ధురాలిని సమాధి చేసిన రోజే.. ఆమె మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు తవ్వి బయటకు తీశారు. ఈ ఘటన కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామంలో వెలుగు