నదిలో న్యాయం కోసం నిప్పుల దారిలో నిన్నంతా నడిచింది తెలంగాణ. ఊరూరా ఉద్యమాలు పండించి, ప్రజారాశులను పోరు దారిలో హోరు జాతరలా మార్చిన నాయకుడు కేసీఆర్. గులాబీ మేఘ గర్జన కాలంలోనే కాదు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు క�
కృష్ణా జలాల పరిరక్షణ కోసం ఈ నెల 13వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అధినేత కేసీఆర్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తరలిరావాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.
ఈ నెల 13న నల్లగొండలో నిర్వహించే సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు నోముల భగత్కుమార్, జాజుల నరేందర్ కోరారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల �
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కి మన రాష్ట్రంలోని ప్రాజెక్టులను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 13న నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన బహిరంగసభకు ఉమ్మడ�
దళితబంధు పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు నల్లగొండ క్లాక్టవర్ సెంటర్లో గురువారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. దళితబంధును అమలు చేసి తమను ఆదుకోవాలని రోడ్డుపై బైఠాయించ�
Dalitha Bandhu | నల్లగొండ(Nalgonda) నియోజకవర్గంలో దళితబంధు పథకంలో ఇప్పటికే ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారికి ప్రభుత్వం నిధులు ఇవ్వాలని లబ్ధిదారులు నిరసనకు దిగారు.
కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించటాన్ని నిరసిస్తూ తలపెట్టిన బహిరంగ సభకు బీఆర్ఎస్ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ నెల 13న నిర్వహించనున్న సభ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసింది. నల్లగొం�
నల్లగొండలో బీఆర్ఎస్ సభకు పోటీ గా తాము కూడా భారీ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్లో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్ష
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకట�
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్లో అలజడి మొదలైందా? బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలకు వివరణ ఇచ్చుకోలేక ఆంక