Nalgonda | నల్గొండ జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పీడీ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జూన్ 1వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ఈ యాక్ట్ ఉంటుందని ప
నల్లగొండ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా పట్టాలు పొంది న వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఈ భూ బాగోతంలో నిందితులుగా ఉన్న మ రో ముగ్గురు తహసీల్దార్లు పరారీలో
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన యువకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. దాంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆర్థిక సాయం కోసం
పలు దుకాణాల్లో బ్లాక్లో విత్తనాలు విక్రయించడంతోపాటు విక్రయించిన వివరాలు ఎప్పడికప్పుడు రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో వ్యవసాయ శాఖ విజిలెన్స్ బృందం బుధవారం నల్లగొండలోని ప్రకాశం బజార్లో ఇడుకుళ్ల న�
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రథమ చికిత్స కేంద్రాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు ఆస్పత్రులపై బుధవారం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు.
నల్లగొండ పట్టణం చుట్టూ నిర్మించే రింగ్రోడ్డులో భూములు, ఇండ్లు కోల్పోతున్న పలువురు బాధితులు నష్టపరిహారం చెల్లించాలని మంగళవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆం�
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు వెల్లువలా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఓటర్ల క్యూ కొనసాగింది.
Derailed | నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలింది. దీంతో సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కు (MLC Polling) సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ను ఇస్తూ సీఈవో వికాస్రాజ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు
రాష్ట్రంలో ఐదు నెలల పాలనలోనే కాంగ్రెస్ సర్కార్ ఐదేండ్ల అపఖ్యాతి మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ‘ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసోళ�