గజ్వేల్ పట్టణంలో నాలుగు రోజులుగా సాగుతున్న 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీల్లో 33 జిల్లా ల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి.
ఏ పార్టీకి ఎవరు బీటీమ్ అనే విషయం సోమవారం తేటతెల్లమైంది. కాంగ్రెస్కు బీజేపీ బీటీమ్ అన్న విషయం నల్లగొండ వేదికగా తేలిపోయింది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కటై మున్సిపల్ సమావేశ�
హైదరాబాద్ను మంచుదుప్పటి (Fog) కప్పేసింది. దీంతో ఉష్ణోగ్రతలు (Temperature) పడిపోయాయి. ఉదయం ట్యాంక్బండ్ పరిసరాల్లో పొగ మంచు కమ్ముకున్నది. సెక్రెటేరియట్, బిర్లా మందిర్, ట్యాంక్బండ్పై దట్టంగా మంచు కురిసింది.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్లో బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతుపై కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కాసర్లపహాడ్కు చెందిన మెండె సురేశ్ గ్రామ శివారులోని సొంత భూమిలో డ్రాగన�
వెన్నులో వణుకు పుట్టించే చలికి ఇప్పుడు పొగమంచు తోడైంది. రాత్రి నుంచి ఉదయం 9గంటల దాకా దట్టంగా మంచు కురుస్తున్నది. దాంతో జనాలు శ్వాస సంబంధ సమస్యలతో ఉకిరిబికిరి అవుతున్నారు.
ల్లగొండ జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఆరుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు (Nidamanuru) మండలంలో వెంపాడు స్టేజి వద్ద నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ బైకు ఢీకొట్టింది.
దళితబంధు పథకం యూనిట్లకు నిధులు విడుదల చేసి గ్రౌండింగ్ చేపట్టాలని దళితబంధు సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని అంబేదర్ విగ్రహం వద్ద సాధన కమిటీ నాయకులు నిరసన తెలిపా
Dalithabandhu | నల్లగొండ నియోజక వర్గంలోని దళితబంధు(Dalithabandhu) లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రొసీడింగ్స్ ఇచ్చి లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయినందున నిధులను విడుదల చేయాలని నల్లగొండ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద లబ�
తలసరి ఆదాయంలో యాదాద్రి భువనగిరి జిల్లా భేష్ అనిపించుకుంది. రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచి రికార్డు నెలకొల్పింది. 2021-22 లెక్కల ప్రకారం తలసరి ఆదాయం రూ. 1,46,265 నమోదైంది.
Free Bus | ఫ్రీ బస్సు అని ఎక్కితే 8 తులాల బంగారం చోరీ జరిగిందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన చిమ ట స్వప్న మంగళవారం ఉదయం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం జోగువారి గూ డె�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పట్ల ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ప్రేమ, విశ్వాసం అలాగే ఉన్నాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు నమ్మి ప్రజలు ఓ�
నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం లాకప్డెత్ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది.
నల్లగొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లా అత్యధిక స్థానాలు కట్టబెడుతున్నది. ఈసారి కూడా �