2019 లోక్సభ ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్లగొండలో కుందూరు రఘువీర్రెడ్డి, భువనగిరిలో చామల కిరణ్కుమార్రెడ్
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో పలువురికి రికార్డు స్థాయి మెజార్టీని సాధించారు. 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చేరో 8 స్థానాలు గెలుపొందగా, ఎంఐఎం తన సిట్టింగ్గ స్థానాన్ని నిలుపుకున్నది.
నాలుగు వార్డులు, 1,500కిపైగా ఇండ్లకు తాగునీటిని సరఫరా చేసే వాటర్ట్యాంక్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం బయటపడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పది రోజుల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్టు పోలీసు
ఆశించిన దిగుబడులు రాక, సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు యువ రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు మెదక్, నల్లగొండ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
Nalgonda | నల్గొండ జిల్లాలో నెల రోజుల పాటు 30, 30(ఏ) పీడీ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జూన్ 1వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు ఈ యాక్ట్ ఉంటుందని ప
నల్లగొండ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లతో అక్రమంగా పట్టాలు పొంది న వ్యవహారంలో ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. ఈ భూ బాగోతంలో నిందితులుగా ఉన్న మ రో ముగ్గురు తహసీల్దార్లు పరారీలో
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన యువకుడికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టింది. దాంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దాంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేక ఆర్థిక సాయం కోసం
పలు దుకాణాల్లో బ్లాక్లో విత్తనాలు విక్రయించడంతోపాటు విక్రయించిన వివరాలు ఎప్పడికప్పుడు రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో వ్యవసాయ శాఖ విజిలెన్స్ బృందం బుధవారం నల్లగొండలోని ప్రకాశం బజార్లో ఇడుకుళ్ల న�
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రథమ చికిత్స కేంద్రాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పలు ఆస్పత్రులపై బుధవారం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారు.
నల్లగొండ పట్టణం చుట్టూ నిర్మించే రింగ్రోడ్డులో భూములు, ఇండ్లు కోల్పోతున్న పలువురు బాధితులు నష్టపరిహారం చెల్లించాలని మంగళవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆం�
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు వెల్లువలా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఓటర్ల క్యూ కొనసాగింది.
Derailed | నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలింది. దీంతో సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.