మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ శనివారం కాంగ్రెస్లో చేరిన ఘటన పార్టీలో చిచ్చురేపుతున్నది. భార్గవ్ కాంగ్రెస్లో చేరేందుకు రెండు నెలలుగా ప్రయత్నిస్తుండగా.. స్థానిక ఎమ్మెల్యే బత్తుల
బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజల గోసకు కారణమ�
వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికను మే 27న నిర్వహిస్తారు. నామినేషన్లను మే 2 నుంచి 9 వరకు స్వీకరిస్తారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పెద్దలు జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి (Raghuveer Reddy) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లగొండ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.
KCR | కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం ఆర్�
Ex Minister Jagadish Reddy | నాగార్జున సాగర్ ఆయకట్టు ను ఎడారిగా మార్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి�
Raghubabu | బీఆర్ఎస్ నేత సంధినేని జనార్ధన్రావు యాక్సిడెంట్ కేసులో సినీ నటుడు రఘుబాబు ఇవాళ కోర్టు ఎదుట హాజరయ్యారు. జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304/ఏ సెక్షన్ కింద నల్గొండ టూ టౌన్ పోలీ
తాను నిఖార్సయిన ఉద్యమకారుడినని, ప్రజల కోసం ఎన్నిసార్లయిన జైలుకు పోయే దమ్మున్న నాయకుడినని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. తనను విమర్శించే అర్హత కోమటిరెడ్డి బ్రదర్స్కు లే�
Raghu Babu | ప్రముఖ సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడు దుర్మరణం చెందారు. నల్లగొండ పట్టణ శివారులో జరిగిన ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు (49) కన్నుమూశ�
కేసీఆర్కు యుద్ధం కొత్త కాదు. తెలంగాణ వస్తదా.. రానిస్తరా అనే సందేహాలను పటాపంచలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన యోధుడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే తెలంగాణ కోసం ఆయన ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు. వ్య
గ్రంథాలయం ఒక విజ్ఞాన భాండాగారం. వినూత్న ఆలోచనలు రేకెత్తించే.. సహజ మానసిక ఉల్లాసాన్ని పంచే దివ్యౌషధం. కానీ, సాంకేతిక విప్లవంతో గ్రంథాలయం నిర్వచనమే మారిపోతున్నది. పోటీ పరీక్షల కదనరంగమైపోతున్నది. ఉద్యోగార్
నల్లగొండ పట్టణానికి చెందిన, శాలిగౌరారం జడ్పీహెచ్ఎస్లో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న తగుళ్ల వెంకన్నకు ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామ విద్యలో పీహెచ్డీ పట్టాను అందజేసింది.