నల్లగొండ పట్టణం చుట్టూ నిర్మించే రింగ్రోడ్డులో భూములు, ఇండ్లు కోల్పోతున్న పలువురు బాధితులు నష్టపరిహారం చెల్లించాలని మంగళవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయం ఎదుట ఆం�
వరంగల్ -ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో పట్టభద్రులు వెల్లువలా తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు ఓటర్ల క్యూ కొనసాగింది.
Derailed | నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలింది. దీంతో సికింద్రాబాద్-గుంటూరు మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కు (MLC Polling) సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ ముగిసే సమాయానికి 48గంటల ముందు నుంచే ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదు.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఓటర్లుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ను ఇస్తూ సీఈవో వికాస్రాజ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు
రాష్ట్రంలో ఐదు నెలల పాలనలోనే కాంగ్రెస్ సర్కార్ ఐదేండ్ల అపఖ్యాతి మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ‘ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసోళ�
హైదరాబాద్లోని మాదాపూర్లో కారు బీభత్సం (Road Accident) సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అతివేగంతో దూసుకొచ్చి కారు రోడ్డుపై పాలు అమ్ముతున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచె�
KTR | ‘ఇప్పుడు కావాల్సింది అధికార స్వరాలు కాదు.. ధికార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలి.. విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా పోరాడేవాళ్లు కావాలి.. యువకుడు, విద్
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ నెల 27న పోలింగ్ జరగనున్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగ�
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 69 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. ఈనెల 10న ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓట్లర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో నిల్చున్నారు. తమ వంతు వచ్చినప్పుడు ఓటుహక్కు వినియోగించుకున్నా�