రామన్నపేట లో జనావాసాల మధ్య తలపెట్టిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. ఇక్క డి ప్రజల ఆవేదనకు, ఆందోళనలకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్ర�
రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా చివరి వరకు అడ్డుకుంటామని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ జిల్లా రామన్నపేటలో అంబు�
నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయ భవన నిర్మాణ వ్యవహారంపై ఆ పార్టీ నేత రెండుసార్లు పిటిషన్లు దాఖలు చేయడంతో ఆగ్రహానికి గురైన సింగిల్ జడ్జి గతంలో విధించిన రూ.లక్ష జరిమానాను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం �
తమ భర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న 12వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు సోమవారం ఆందోళనకు దిగారు. అధికారులు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సింది
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్దఎత్తున కదం తొక్కారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం సూర్యాపే
నైరుతి బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా బలపడింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
నల్లగొండ బత్తాయి మార్కెట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం ఎంతో ఆర్భాటంగా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. తమ మేలు కోరి మార�
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం సాయంత్రంలోగా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసి, శనివారంలోగా గ్రామ, మండల స్ధాయిలో జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించా�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం పలు మండలాల్లో గాలి వాన బీభత్సం సృష్టించింది. నడిగూడెం మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన మామిడి రమణ (24), అదే గ్రామానికి చెందిన మామిడి పద్మతో కలిసి నడిగూడెం శివారులోన
మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో (Mission Bhagiratha Water) కోతి కళేబరం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్లో కోతి కళేబరం బయటపడింది. వారం రోజులుగా అదే నీటిని స్థ
బొమ్మలరామారం తాసీల్దార్ కార్యాలయం అక్రమ భూ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారింది. ఆస్తులను ఏకపక్షంగా ఇష్టారాజ్యంగా కట్టబెడుతున్నారు. చేతులు తడిపితే చాలు అడ్డగోలుగా భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన�
ఉండ్రుగొండను రాష్ట్రంలో నంబర్ వన్ టూరిజం స్పాట్గా మారుస్తామని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టపై లక్ష్మీనరసిం
నల్లగొండ పట్టణంలో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) బోల్తాపడింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్