కొద్దిరోజులుగా తీవ్ర ఎండలు...ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం కాస్త ఊరట నిచ్చింది. మంగళవారం సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడి
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి (Rakesh Reddy) నామినేషన్ దాఖలు చేయనున్నారు.
జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సాయం త్రం నుంచి రాత్రి పది గంటల వరకు భారీగా ఈదురుగాలులు వీయడంతో 10 మండలాల పరిధిలో 447 మంది రైతులకు చెందిన 1,429 ఎకరాల్లో మామిడి కాయలు ర�
నల్లగొండలో బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా సోమవారం సాయంత్రం ఆ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు
తెలంగాణ రాష్ర్టానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హాలియాల
నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 9 వరకు నామినేషన్లను స్వీ�
Jagdish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు (MLC By Election) కేంద్ర ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీచేయనుంది. శాసన మండలిలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నిక కోసం గురువారం నుంచి ఈ నెల 9 వరకు నా�
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం ఉపఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గం�
‘కృష్ణానదీ జలాల్లో రాష్ర్టాల మధ్య నీటి వాటా తేల్చకముందే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు ఈ కుట్రలను తి
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో నల్లగొండ జిల్లా పురోగమించింది. 96.11శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 17వ స్థానం దక్కింది. మార్చి 18నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన పరీక్షలకు జిల్లా