ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల 5వ తేదీ లోపు గ్రీన్ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల మెడకు గు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ సీఈవో కవిత అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో �
కోతకు వచ్చిన పంటలు నీరు అందక, లో వోల్టేజ్ తో మోటార్లు సరిగా నడవక పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే ఏడుపొస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్నకు గురైన బాలుడిని నల్లగొండ టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకుని టూ టౌన్
Nalgonda Police | నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్కు గురైన బాలుడిని టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని టూటౌన్ పో�
నల్లగొండ జిల్లా (Nalgonda) కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మూడేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితమే ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న మధ్యాహ్న సమయంలో దవ
ఎంజీయూలో ఎంఏ సైకాలజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వాడపల్లి నవీన్ హాస్టల్ అడ్మిషన్ను వర్సిటీ అధికారులు బుధవారం రద్దు చేశారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం పెడుతున్నా�
శుభతిథుల నిర్ణయానికి ఉపయోగపడే పంచాంగాలను రూపొందించి బ్రాహ్మణ, అర్చకులకు, ప్రముఖులకు ఉచితంగా అందజేయడం అభినందనీయమని తెలంగాణ బ్రాహ్మణ సమఖ్య రాష్ట్ర జేఏసీ చైర్మైన్ గంగు ఉపేంద్ర శర్మ అన్నారు.
ల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సృజన టెక్ ఫెస్ట్ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్దులు ఫెస్ట్ లో పాల్గొన్నార�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి ఘన విజయం సాధించారు. ఆది నుంచీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ తొలి ప్రాధాన్య ఓట్ల సాధనలో అగ్�
రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చేశాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. అధికార పార్టీ కాంగ్రెస్ బల�
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (MLC Vote Counting) కొనసాగుతున్నది. శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించిన ఓట్ల లెక్
Inter Exams | ఈ నెల 5 నుంచి జరిగే ఇంటర్మీడియేట్ పరీక్ష కేంద్రాలకు15 నిమిషాల ముందు ఉండాలన్న ప్రభుత్య నిబంధనను తక్షణమే ఉపసంహారించుకోవాలి బీఆర్ఎస్ నాయకులు మట్టిపల్లి వెంకట్ యాదవ్ ప్రభుతాన్ని డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లా (Nalgonda) చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డార�