తనను వివాహం చేసుకొని మరో మహిళతో కాపురం ఎలా చేస్తారని నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతిని భార్య మాధవి నిలదీసింది. మరో మహిళతో ఉంటున్న భిక్షపతి ఇంటికి వెళ్లిన ఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తంచే�
చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగైదు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
వానకాలం సీజన్ ధాన్యం కొనడానికి జిల్లాలో సెంటర్లు ప్రారంభించి నెల పదిహేను రోజులయ్యింది. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి ఇప్పటి వరకు కొన్నది 1.19లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇంకా �
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-3 పరీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సజావుగా జరిగింది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్ష నిర్వహించగా తొలిరోజు సగం మంది �
ప్రభుత్వం మత్స్యకారులకు అందించే ఉచిత చేప పిల్లల విడుదలలో పారదర్శకత లేదు. క్వాలిటీ లేదు, క్వాంటిటీలో చిత్త శుద్ధి లేదు. చేప పిల్లల్లో దెయ్యం చేప పిల్లల విడుదల..ఇదీ నల్లగొండ జిల్లాలోని మత్స్యశాఖ యంత్రాం గం
మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల వద్దకు ఒక్కసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వరి ధాన్యం భారీగా తరలివచ్చింది. ధాన్యం లోడ్లతో రోడ్ల వెంట ట్రాక్టర్లు బారులు తీరాయి. ఆదివారం ఒక్కరోజే మిర్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ యాత్రపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు గుంపు మేస్త్రీ పాలన తీరు ఉందని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పా
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని, అలా కాకుండా పేద ప్రజల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపించి కూల్చివేయడం చాలా దారుణమని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డ
పల్లెల్లో ఎక్కడ నలుగురు కలిసి మాట్లాడుకున్నా కొనుగోలు కేంద్రాల్లో చక్కగా ధాన్యం కొంటలేరని. కొన్నా వెంటనే డబ్బులు పడుతాలేవని.. గత ప్రభుత్వం సకాలంలో ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసిందని, వెంటనే ధాన�
ఎస్టీ మహిళపై కాంగ్రెస్ నాయకుడు లైంగికదాడికి పాల్పడగా, అవమానభారంతో బాధితురాలు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నంచింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ గత �
అన్నదాతలు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లోనే తడిసి ముద్ద అవుతున్నది. నల్లగొండ జిల్లాకేంద్రం శివారులోని కొనుగోలు కేంద్రంలో రవాణాలో జరిగిన జాప్యం కారణంగా ఎక్కడి ధాన