నల్లగొండ : నాగార్జునసాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి 31,140 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలౌతుంది. సాగర్ జలాశయ పూర్తిస�
ప్రగతి సమీక్షలో సీఎం కేసీఆర్ వరాల జల్లునల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఏప్రిల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కు ఓటేయండి… అభివృద్ధిని నాకు వదిలేయండి అని సీఎం కేసీఆర్ పి
హాలియా;హాలియాలో సోమవారం నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. టీఆర్ఎస్ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డు వరకు కార్యకర్తలు, ప్�
వివిధ స్థాయిలోని 2 వేల మంది వరకు అవకాశంఉప ఎన్నిక హామీలు, అమలే ప్రధాన ఎజెండామూడు గంటల పాటు సమావేశం!ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు సాగర్ ప్రజలు సన్నద్ధం నల్లగొండ ప్రతినిధి, జూలై 31(నమస్తే తెలంగాణ) :నాగా�
వేగంగా నిండుతున్న నాగార్జున సాగర్574 అడుగులకు చేరిన నీటిమట్టంనేటి సాయంత్రం గేట్లు ఎత్తే చాన్స్!సాగునీటి విడుదలకు ఏర్పాట్లుశ్రీశైలం నుంచి భారీగా వరద నల్లగొండ ప్రతినిధి, జూలై 31 (నమస్తే తెలంగాణ) ;నాగార్జు�
పత్తి రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తప్పనిసరి వరుస వర్షాలతో పొంచి ఉన్న తెగుళ్ల బెడద ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత పత్తి సాగే అధికం. అదునుకు వర్షాలు కురువడంతో పత్తి సాగు ఆశా�
నల్లగొండ, జూలై 30 : ఆరో విడుత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2015లో చేప పిల్లల పంపిణీని ప్రారంభించిన సర్కార్ ఇప్పటి వరకు కొనసాగిస్తున్నది. ఈ ఏడాది సైత�
నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాకు సీఎం కేసీఆర్ ఆగస్టు 2న సీఎం కేసీఆర్ విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి గ�
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షన్నికల హామీల అమలు ప్రణాళికకోసమే రాక : మంత్రి జగదీశ్రెడ్డిఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నోముల భగత్హాలియా, జూలై 28 : వచ్చే నెల 2వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర�
నిండిన శ్రీశైలం ప్రాజెక్టు..రెండు గేట్ల ద్వారా నీటి విడుదలవరద నీరంతా సాగర్కే..క్రస్ట్ గేట్లకు చేరువలో నీటిమట్టంరూ.70 లక్షలతో క్రస్ట్ గేట్లకు మరమ్మతులురెండు పంటలకు నీరు పుష్కలంనందికొండ, జూలై 28: శ్రీశైల�
మర్రిగూడ, జూలై 27 : మండలంలోని సరంపేటలో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనుల్లో వేగం పెంచాలని జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. గ్రామంలోని సర్వే నంబర్ 280, 281లో 10ఎకరాల్లో చేపడుతున్న పనులను మ�
డిండి వాగులో రూ.9.53 కోట్లతో చెక్ డ్యాం మూడు తండాలకు అందనున్న సాగునీరు చందంపేట, జూలై 27 : నీటి వృథాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. మండలంలోని అచ్చంపేట పట్టి గ్రామ పరిధిలోని డ�
వరికి ప్రత్యామ్నాయం రైతులు మూస పద్ధతి వీడితేనే మేలు మెట్ట, ఆరుతడి పంటలతో లాభాలు కనగల్ మండలంలో 70శాతం ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఏండ్ల తరబడి ఒకే పంటను పండిస్తుండడంతో పెద్దగా ఆదాయం ఉండడం లేదు. �