మర్రిగూడ, జూలై 27 : మండలంలోని సరంపేటలో చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనుల్లో వేగం పెంచాలని జడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. గ్రామంలోని సర్వే నంబర్ 280, 281లో 10ఎకరాల్లో చేపడుతున్న పనులను మ�
డిండి వాగులో రూ.9.53 కోట్లతో చెక్ డ్యాం మూడు తండాలకు అందనున్న సాగునీరు చందంపేట, జూలై 27 : నీటి వృథాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యాంలు నిర్మిస్తున్నది. మండలంలోని అచ్చంపేట పట్టి గ్రామ పరిధిలోని డ�
వరికి ప్రత్యామ్నాయం రైతులు మూస పద్ధతి వీడితేనే మేలు మెట్ట, ఆరుతడి పంటలతో లాభాలు కనగల్ మండలంలో 70శాతం ఆయకట్టులో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఏండ్ల తరబడి ఒకే పంటను పండిస్తుండడంతో పెద్దగా ఆదాయం ఉండడం లేదు. �
నేడో, రేపో తెరుచుకోనున్న క్రస్టు గేట్లు 539.70అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం త్వరలోనే సాగునీటి విడుదలకు ప్రణాళిక నల్లగొండ ప్రతినిధి, జూలై27(నమస్తే తెలంగాణ) : అన్నదాత ఆశల సౌధం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఈ ఏడా
నిర్మాణ దశలోనే వైకుంఠ ధామానికి బ్రేక్ పిచ్చి మొక్కలతో ప్రకృతి వనం వెలవెల నీరు గారుతున్న ప్రభుత్వ లక్ష్యం నాంపల్లి, జూలై 27 :పల్లె ప్రగతి పనులతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. పారిశుధ్యం, పచ్చదనానికి పెద్దపీ�
సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి రామగిరి, జూలై 26 : వంద మాటలు చేయలేని పనిని ఒక్క పాట చేస్తుందని ప్రముఖ సాహితీవేత్త, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. దశాబ్దాల చరిత్ర గల నల్లగొండలోని నాగార్జున ప్
తిప్పర్తి/ శాలిగౌరారం, జూలై 25 : తిప్పర్తి, శాలిగౌరారం మండలాల్లో వానకాలం వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో సంతోషంగా సాగు చేస్తున్నారు. మి�
నల్లగొండ, జూలై 25 : ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుంచి కొత్త కార్డులు అందనున్నాయి. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు వాటిని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభు త్వం ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఉ�
రామగిరి, జూలై 25 : డా॥ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2021-22 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఆగస్టు 12వరకు గడువు ఉన్నట్లు యూనివర్సిటీ నల్లగొండ రీజినల్ కో ఆర్డినేషన్ సెంటర్ ఉమ్మడి జిల్
పాలకవీడు, జూలై 25 : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా విశేషమైన పశు సంపదతో అటవీ వాతావరణంలో నివసించే గిరిజనులు ఏటా తమ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా సీత్లా, తీజ్ పండుగలు జరుపుకొంటారు. సామూహిక జీవితంలో అందరూ కలిసిమె
పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కారం మెరుగుపడ్డ మౌలిక వసతులు వైకుంఠ ధామంతో సజావుగా అంతిమయాత్ర మునుగోడు, జూలై 25:విస్తీర్ణం, జనాభా పరంగానూ చిన్నదైన ఆ గ్రామం ఏనాడూ అభివృద్ధికి నోచుకోలేదు. పాలకవర్గాలు మారినా, లక
ఒకప్పుడు ఆంధ్రా నుంచి కొనుగోలు ఇప్పుడిక్కడే తయారీ.. ఏపీ గ్రామాలకూ ఎగుమతి పడవల్లో వచ్చి కొనుగోలు చేస్తున్న రైతులు రైతు బంధు డబ్బులతోనే విత్తనాల కొనుగోలు చందంపేట, జూలై 25: అందుబాటులో నీళ్లు.. నిరంతర విద్యుత్�
హాలియా, జూలై 25 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉం టుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చినాల శ్రీనివాస్ కుటుంబా�
నల్లగొండ జడ్పీ సర్వసభ్య సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, జులై 24 : కృష్ణా జలాల్లో ఒక్క నీటి బొట్టునూ వదులుకోబోమని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం నల్లగ�