ఎమ్మెల్యే భాస్కర్ రావు | ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మిర్యాలగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం�
ప్రాజెక్టు 16క్రస్ట్ గేట్ల ఎత్తివేత నందికొండ, ఆగస్టు 5 : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు ఇన్ఫ్లో పెరగడంతో డ్యాం 16క్రస్ట్ గేట్లను 10అడుగులు ఎత్తి 2,38,944 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్త�
వీఎస్.వీపీ కంపెనీ పేరుతో దోపిడీమోసపోయిన వంద మంది నిరుద్యోగులు, 20 మంది రైతులునిందితుల అరెస్టు.. రిమాండ్కు తరలింపునల్లగొండ సిటీ, ఆగస్టు 4 : కాంట్రాక్టు ఉద్యోగాలు, సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తామంటూ 120 మంది నిరు
నేడు వాసాలమర్రికి సీఎం కేసీఆర్ చెప్పినట్లే రెండోసారి రాక యాదాద్రి భువనగిరి, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో బుధవారం సీఎం కేసీఆర్ పర్య�
నల్లగొండ : నాగార్జునసాగర్ నాలుగు క్రస్ట్ గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి 31,140 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలౌతుంది. సాగర్ జలాశయ పూర్తిస�
ప్రగతి సమీక్షలో సీఎం కేసీఆర్ వరాల జల్లునల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : ఏప్రిల్లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కు ఓటేయండి… అభివృద్ధిని నాకు వదిలేయండి అని సీఎం కేసీఆర్ పి
హాలియా;హాలియాలో సోమవారం నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశానికి హాజరైన సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం లభించింది. టీఆర్ఎస్ కార్యాలయం నుంచి మార్కెట్ యార్డు వరకు కార్యకర్తలు, ప్�
వివిధ స్థాయిలోని 2 వేల మంది వరకు అవకాశంఉప ఎన్నిక హామీలు, అమలే ప్రధాన ఎజెండామూడు గంటల పాటు సమావేశం!ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు సాగర్ ప్రజలు సన్నద్ధం నల్లగొండ ప్రతినిధి, జూలై 31(నమస్తే తెలంగాణ) :నాగా�
వేగంగా నిండుతున్న నాగార్జున సాగర్574 అడుగులకు చేరిన నీటిమట్టంనేటి సాయంత్రం గేట్లు ఎత్తే చాన్స్!సాగునీటి విడుదలకు ఏర్పాట్లుశ్రీశైలం నుంచి భారీగా వరద నల్లగొండ ప్రతినిధి, జూలై 31 (నమస్తే తెలంగాణ) ;నాగార్జు�
పత్తి రైతులు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి ముందు నుంచే తగిన జాగ్రత్తలు తప్పనిసరి వరుస వర్షాలతో పొంచి ఉన్న తెగుళ్ల బెడద ఉమ్మడి జిల్లాలో వరి తర్వాత పత్తి సాగే అధికం. అదునుకు వర్షాలు కురువడంతో పత్తి సాగు ఆశా�
నల్లగొండ, జూలై 30 : ఆరో విడుత చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 2015లో చేప పిల్లల పంపిణీని ప్రారంభించిన సర్కార్ ఇప్పటి వరకు కొనసాగిస్తున్నది. ఈ ఏడాది సైత�
నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాకు సీఎం కేసీఆర్ ఆగస్టు 2న సీఎం కేసీఆర్ విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి గ�