ఉబికివస్తున్న భూగర్భ జలాలు మఠంపల్లిలో 1.74 మీటర్ల లోతులోనే… దామరచర్లలో 2.94.. సూర్యాపేట జిల్లాలో సగటున 7.13 మీటర్లలో నీటి లభ్యత నల్లగొండ జిల్లాలో 6.38 మీటర్లలో.. గతేడాదితో పోలిస్తే భారీగా పైకి.. నల్లగొండ/సూర్యాపేట, ఆ
సాగర్ సమగ్రాభివృద్ధికి అడుగులు నియోజకవర్గానికి రూ.150కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ 100రోజుల పాలన పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే భగత్ నేడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం హాలియా, ఆగస్టు 11 : సమైక్యాంధ్ర పాలకుల హ�
బొగ్గు బట్టీల కోసం పచ్చని చెట్లు బుగ్గి నిబంధనలకు విరుద్ధంగా వేప, తుమ్మ, కానుగ చెట్ల నరికివేత తిరుమలగిరి మండలంలో 50కిపైగా బట్టీలు నాగపూర్, పూణెకు బొగ్గు తరలింపు పల్లెలపైకి కాలుష్య సెగలుజిల్లాలో అటవీ శాత�
వీఆర్ఏలు, ఏఈఓలతో పంటల సర్వే ప్రతి సర్వే నంబర్లో రైతుల వారీగా వివరాల సేకరణ మార్కెటింగ్కు ఇబ్బందుల్లేకుండా చర్యలు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 15.65 లక్షల ఎకరాల్లో పంటలు రైతు పండించిన పంటకు మద్దతు ధరను అందిం�
పల్లె ప్రగతితో మారిన రూపురేఖలువైకుంఠధామం, డంపింగ్ యార్డులతో తీరిన సమస్యలుసుందరంగా సీసీ రోడ్లు.. ప్రకృతి వనంచివ్వెంల మండలంలోని వల్లభాపురం గ్రామంలో ఒకప్పుడు అభివృద్ధి అంటే తెలియదు.. వర్షం వస్తే ఏ వీధిలో
వానకాలం కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా చర్యలు ఆటంకాలను అధిగమించేందుకు ప్రత్యేక సమీక్షలుఎఫ్సీఐ, రైస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ సమష్టి ప్రణాళిక దిగుమతి, ఎగుమతుల్లో ఇబ్బందుల్లేకుండా చర్యలు మొదట ఓపెన్ ల
పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి నీళ్లొస్తే గోస తీరినట్టేనన్న రైతులుముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి నీళ్లొస్తే గోస తీరినట్టేనన్న రైతులు సీఎం కేసీఆర్కు �
ప్రజాభిప్రాయ సేకరణ | జిల్లాలోని కొండమల్లేపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కెనాల్ 2వ దశ పనులపై అధికారులు పర్యావరణ ప్రజాభిప్�
ఈ నెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి.. కొత్త దరఖాస్తులకు 12 వరకు అవకాశం పాత జాబితాలో తప్పుల సవరణకూ చాన్స్ ఆరున్నర లక్షల కుటుంబాలకు ధీమాఇప్పటివరకు రూ.281.20 కోట్ల చెల్లింపులు 2018 నుంచి ఇప్పటివరకు బీమా పొందిన రైతు క�
దేశంలోనే తొలి ప్రయోగం భరోసా కేంద్రం బాధిత మహిళలకు అండ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంస్కరణలు శాంతిభద్రతలు బాగుండడం వల్లే పెట్టుబడులు, అభివృద్ధి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినల్లగొండలో �
మేళ్లచెర్వు మండలంలో కలుపుతీత పనుల్లో రైతులు బిజీ వాడుముఖం పడుతున్న చేలు వర్షం కోసం ఎదురుచూపు మేళ్లచెర్వు, ఆగస్టు 9 : మండలంలో ఏటా సుమారు 10 వేల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. కానీ, గత ఏడాది కురిసిన అకాల వర్షాల
బాబాయ్ని చంపిన అన్న కొడుకులు నల్లగొండ మండలం అక్కలాయిగూడెంలో ఘటన నీలగిరి, ఆగస్టు 8 : రోజురోజుకూ మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. ఆస్తి కోసం అయినవారూ దారుణాలకు ఒడి కడుతున్నారు. తండ్రి తరువాత తండ్రి లాంటి బ�
ఆదివారం అందులో అమావాస్య కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. అరుదైన రోజున స్వామివారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని పెద్దసంఖ్యలో తరలివెళ్లారు.చెర్వుగట్టులోని రామలింగేశ్వర క్షేత్రం ఉదయం నుంచి ర�