శాలిగౌరారం: శాలిగౌరారం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి సాగు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు కింద వానాకాలం సాగు సందడి నెలకొన్నది. నాన్ ఆయకట్టు పరిధిలో వరి నాట్లు పూర్తి అయినప్పటికీ ఆయకట్టు కింద ఇంకా ముమ్మ�
కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
ఆ గ్రామం గతంలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. ఊళ్లో ఎటుచూసినా సమస్యలే. అలా కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న గ్రామం కాస్తా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ‘పల్లె ప్రగతి’ పుణ్యాన అభివృద్ధిని చవిచూసింది. మున�
ఫిర్యాదు కోసం డయల్ 100తో అనుసంధానంఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా నగదు బదిలీ నిలిపే అవకాశంఎస్పీ ఏవీ రంగనాథ్సీజ్ చేసిన వాహనాల క్లియరెన్స్లో నిబంధనలు పాటించాలి నల్లగొండ సిటీ, ఆగస్ట్ 19 : సైబర్ నేరాలను కట�
ఆడబిడ్డల కోసం బతుకమ్మ చీరెలురెండ్రోజుల్లో జిల్లాకు.. వరుసగా ఐదో ఏడాదీ పంపిణీభద్రపరిచేందుకు గోదాములు సిద్ధంఈసారి అదనంగా మరో 33 వేల మందికి ..పంపిణీకి మండల, గ్రామస్థాయిలో కమిటీలుతెలంగాణలో బతుకమ్మ పండుగకు ఉ�
గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు క�
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్2020-21 యూడైస్ ఆధారంగా వివరాల సేకరణ19మంది పిల్లల కంటే తక్కువ ఉంటే మార్పుఉమ్మడి నల్లగొండలో 11, 971 ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్ర
ఎస్పీ రంగనాథ్ మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 18 : ఆకతాయిల ఆట కట్టించి మహిళలు, యువతులు, విద్యార్థులను రక్షించేందుకే షీటీం ఏర్పాటైందని, ప్రజలు టీం సభ్యులపై నమ్మకముంచి ఆకతాయిల సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రంగన�
పల్లె ప్రగతితో కంబాలపల్లికి కొత్త శోభఅభివృద్ధి పథంలో మేజర్ గ్రామపంచాయతీఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున�
రూ.1.17 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు | నల్లగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 243 మందికి కోటి పదిహేడు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.