నల్లగొండ, ఆగస్టు 16 : బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. తెల్లవారుజాము వరకు వర్షం పడగా ఆ తరువాత ఆకాశ�
నల్లగొండ జిల్లాలో 37,166, సూర్యాపేటలో 27, 658 మంది రైతులు రూ.215 కోట్లు 15 రోజుల్లో జమ కరోనా కష్ట కాలంలోనూ హామీని నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరుతున్నది. రూ.50 వేల లోపు పంట ర�
ఇద్దరికి గాయాలు ఇద్దరికి స్వల్ప గాయాలు చివ్వెంల, ఆగస్టు 15 : కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెంల మం డలం ఖాసీంపేట గ్రామ శివారులో 65వ జాతీయ రహ�
పాఠశాల స్వరూపంపై సమగ్రంగా వివరాల సేకరణ స్కూల్ ఇన్ఫ్రా స్టేటస్ యాప్లో వివరాలు నమోదు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం సమైక్య పాలనలో పట్టించుకునే పాలకులు లేక ఏటికేడు కూలబడిపోతూ వస్తున�
దళితవాడలు, తండాల్లో రాష్ట్ర ప్రభుత్వ సర్వే మౌలిక వసతుల కల్పనకు వివరాల సేకరణ సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధనల్లగొండ జిల్లాలో సర్వే పూర్తి రూ.576కోట్ల అంచనాతో ప్రాథమిక �
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కొవిడ్ నిబంధనల మేరక
నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ బస్టాండ్ దశాబ్దం అనంతరం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. అప్పటి రవాణాశాఖ మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ బస్టాండ్కు శంకుస్థాపన చేశారు. కాగా దశాబ్దానికి పైగా బస�
కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం వృథా కాకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టింది. అయితే తరగతి బోధన లేకపోవడంతో విద్యార్థులు కొంత మేరకు పాఠ్యాంశాలు అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు. క�
సాగులో అతిపెద్ద జిల్లాగా అవతరణ సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వైద్య కళాశాలలతో విస్తృతమైన సేవలు యాదాద్రి పవర్ ప్లాంట్తో పరిశ్రమలపై కేంద్రీకరణ పల్లెప్రగతితో గ్రామాల్లో సమూల మార్పులు ఇంటింటి�
ఇంటింటా ఇన్నోవేటర్ ప్రాజెక్టుల్లో ఉమ్మడి జిల్లాలో 9 ఎంపిక రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో యాదాద్రి రేపు ఆన్లైన్లో ప్రదర్శన ప్రశంసించనున్న కలెక్టర్లు ఇంటింటా ఇన్నోవేటర్ ప్రాజెక్టుల్లో ఉమ్మడి జిల్లాల�
మూసీ ఆయకట్టులో ముమ్మరంగా సాగు పనులు వరుసగా మూడో ఏడాదీ వానకాలం నీళ్లు కేతేపల్లి, ఆగస్టు 13 : మూసీ ప్రాజెక్టు పరిధిలో వరుసగా మూడో ఏడాది వానకాలం పంటలకు ప్రభుత్వం నీటిని అందిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఆయకట్టు �