పెద్దఅడిశర్లపల్లి మండల పరిధిలో 11 కిలోమీటర్ల మేర 5 వేల మొక్కలు ప్రతి కిలోమీటరకు ప్రత్యేక వాచర్ పెద్దఅడిశర్లపల్లి: కోదాడ-జడ్చర్ల 167 జాతీయ రహాదారికి హారిత శోభ సంతరింకుంది. ఇటీవల మండల పరిధిలో జాతీ య రహాదారిని �
నల్లగొండ : జిల్లాలోని మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామ పంచాయతీ ఆవాసగ్రామం మాలగూడెంలో ఆదివారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతపల్లి లక్ష్మయ్య అనే వ్యక్తికి ఐదు�
కట్టంగూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలు మారిపోతున్నాయి. ఏడాది క్రితం మొదలైన ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. నిరంతరం పారిశుధ్య పనులతో గ్రామాల్లో ఎక్కడ చూ�
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను ఆదివా రం నాటికి 588.30 అడగుల వద్ద 306.9878 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6660 క్యూసె�
నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో విహారించేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు. కృష్ణా
నల్లగొండ : ఆస్తి కోసం వృద్ధురాలు అని కూడా చూడకుండా కన్నతల్లిని ఓ కసాయి కొడుకు, అతడి భార్య తీవ్రంగా హింసించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుక
కలెక్టర్ రాఖీ వేడుకలు | జిల్లా కేంద్రంలో బాల సదనం, శిశు గృహ అనాథ బాలికలు రాఖీ పౌర్ణిమ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, బాలల సంక్షేమ సమితి చైర్మన్ చింత కృష్ణలకు రాఖీ కట్టి రాఖీ పౌర్ణిమ పండుగ
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి పునాదులుఏడేండ్లలో అద్భుతమైన మార్పువ్యవసాయ అనుబంధ వృత్తుల బలోపేతానికీ ప్రణాళికలుమాంసం, చేపల ఉత్పత్తిలో మనమే నంబర్ వన్రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ�
నల్లగొండ జీజీహెచ్లో రూ.కోటిన్నరతో ఏర్పాటుడిజిటల్ ఎక్స్రే యంత్రం కూడా.. త్వరలోనే అందుబాటులోకిఇక 90 శాతం పరీక్షలు ఉచితంగానే.. వ్యాధి నిర్ధారణలో కీలకమైన పరీక్షలు రోగికి భారంగా మారిన వేళ.. డయాగ్నస్టిక్ సె
సాగర్ ఎడమ కాల్వ కింద జోరుగా నాట్లు50 శాతం పూర్తిమరో 20 రోజుల్లో పూర్తిస్థాయిలో..కూలీల కొరతతో కొంత ఆలస్యంప్రత్యామ్నాయ పద్ధతులపైనా పెరిగిన ఆసక్తిసాగర్ ఎడమ కాల్వ కింద జోరుగా నాట్లు నాగార్జున సాగర్ ఎడమ కాల
చూడముచ్చటగా అభివృద్ధి పనులుపల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు పల్లె ప్రగతి పనులతో నల్లగొండ మండలంలోని రసూల్పురం దశ మారింది. గతంలో వెలుగుపల్లి పంచాయతీ పరిధిలో భాగమైన ఈ ఆవాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం నూత
దేవరకొండ గిరిజన గూడేలకు194 ట్రాన్స్ఫార్మర్లు, మూడో లైనుఉన్నచోటే ఆర్థిక పురోభివృద్ధికి దోహదంనెలాఖరులోగా పూర్తికి సర్కారు ఆదేశం అభివృద్ధికి దూరంగా విసిరేయబడి దశాబ్దాల తరబడి తీవ్ర నిర్లక్ష్యానికి గురై�
కట్టంగూర్: మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన రైతులు ఐక్యత చాటారు. గ్రామంలోని రిజర్వాయర్ సమీ పంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రం నిరుపయోగంగా ఉండడంతో చెర్వుఅన్నారం గ్రామ రైతులంతా ఐక్యమై ఉ
నీలగిరి: సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రుపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తున్నానని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భుపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని పద
మునుగోడు: రోజుకు ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉపాధిహమీ కూలీల ను ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం మునుగోడు మీదుగా వెళ్తూ కాన్�