గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు క�
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్2020-21 యూడైస్ ఆధారంగా వివరాల సేకరణ19మంది పిల్లల కంటే తక్కువ ఉంటే మార్పుఉమ్మడి నల్లగొండలో 11, 971 ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్ర
ఎస్పీ రంగనాథ్ మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 18 : ఆకతాయిల ఆట కట్టించి మహిళలు, యువతులు, విద్యార్థులను రక్షించేందుకే షీటీం ఏర్పాటైందని, ప్రజలు టీం సభ్యులపై నమ్మకముంచి ఆకతాయిల సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రంగన�
పల్లె ప్రగతితో కంబాలపల్లికి కొత్త శోభఅభివృద్ధి పథంలో మేజర్ గ్రామపంచాయతీఆహ్లాదాన్ని పంచుతున్న పల్లె ప్రకృతి వనం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు కొత్త శోభను సంతరించుకున�
రూ.1.17 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు | నల్లగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి 243 మందికి కోటి పదిహేడు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్దే : ఎమ్మెల్యే కంచర్ల నల్లగొండ రూరల్, ఆగస్టు 17 : రాష్ట్రంలో రెండు పంటలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో
ఏడాదిలోపు చిన్నారులందరికీ వ్యాక్సిన్ రూ.4 వేల విలువైన మందు ఉచితం ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం ఏడాదిలోపు చిన్నారులకు.. రూ.4వేల విలువైన వ్యాక్సిన్ ఉచితం నీలగిరి, ఆగస్టు 17 : ఏడాది లోపు చిన్నారుల్�
సీఎం హామీల అమలుపై సమీక్ష | నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టనున్న అభివృద్ధి పనులు, పట్టణంలో మౌలిక వసతుల కల్పన పై జిల్లా కలెక్�
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దేవరకొండ/పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 16 : హరితహారం, పల్లె ప్రగతిలో నాటి న మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన�
హుజూరాబాద్కు తరలిన నేతలు నల్లగొండ, ఆగస్టు 16 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో సోమవారం జరిగిన దళితబంధు సభకు జిల్లావ్యాప్తంగా దళిత, టీఆర్ఎస్ నేతలు, దళితులు స్వచ్ఛందంగా తరలివెళ్లారు. దళితుల క�
బ్రాండెడ్ బాటిళ్లలో చీప్ లిక్కర్! కోదాడలో కల్తీ మద్యం పట్టివేత తాగి పరువు తీస్తున్నాడని తండ్రి హత్య తండ్రిని చంపిన తనయుడి అరెస్టు నీలగిరి, ఆగస్టు 16 : రోజూ మద్యం తాగి వచ్చి గొడవ చేసి పరువు తీస్తున్నాడని,