నల్లగొండ జిల్లాలో సగటున 4.3 మిల్లీమీటర్ల వర్షపాతంసూర్యాపేటలో సగటు వర్షపాతం 6.7మి.మీ534 అడుగులకు చేరుకున్న సాగర్ నీటిమట్టంకొనసాగుతున్న మూసీ పరవళ్లునల్లగొండ ప్రతినిధి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లావ�
జిల్లాలో 92 రైతు వేదికలుఒక్కో వేదికకు 22 లక్షలుఆధునిక హంగులతో సకల సౌకర్యాలతో నిర్మాణాలుఆలేరు రూరల్, జూలై21: రైతుబంధు రైతు శిక్షణ కార్యక్రమా ల కోసం రైతులను ఒకే చోటకు చేర్చి సమావేశాలు నిర్ణయించ డానికి వ్యవసా
హాలియా, జూలై 20 : ప్రభుత్వం హాలియాలో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలను నియోజకవర్గ విద్యార్థులు వినియోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల
నీలగిరి, జూలై 20 : జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం అవిర్భావం తరువాత తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించింది. పల్లెల్లో, పట్టణాల్లో ఓపెన్ ప్లాట్ల ధరలను కూడా మార్కెట్ విలువ ప�
మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ. నియోజకవర్గ కేంద్రమైనఈ గ్రామం గతంలో సమస్యల నిలయంలా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పల్లె ప్రగతితో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ప్రణాళికాబద్ధంగా చేపట్టిన కార్యక్రమాలతో
ఖుర్బానీ ఇచ్చేందుకు కొనుగోళ్లు గతేడాది లాక్డౌన్తో ఉండడంతో ఈసారి ఎక్కువ మంది ఆసక్తి నేడు బక్రీద్.. ఈద్గాల వద్ద ఏర్పాట్లు పూర్తి జిల్లా ప్రముఖుల శుభాకాంక్షలు రామగిరి, జూలై 20 : త్యాగానికి ప్రతీక బక్రీద్
దేవరకొండ, జూలై 20 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నియోజకవర్గంలోని 67 మందికి మంజూరైన రూ.18.73 లక్షల ముఖ్యమంత్రి �
నల్లగొండ, జూలై 20: పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో 2014 తర్వాత అనుమతించిన లే అవుట్లపై ఆడిట్ నిర్వహించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కలెక్టర్లకు సూచించారు. మంగళవారం పురపాలక శాఖ సంచాలకుడు స�
కేతేపల్లి, జూలై 20 : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను సమర్ధవంతంగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీఓ కాళిందిని ఆదేశించారు. మండలంలోని బొప్పారం గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం స్థలాన్ని మంగళవారం ఆమె పర�
రామగిరి, జూలై 20 : తొలి ఏకాదశి పండుగను జిల్లావ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మేనేజర్ రుద్ర వెంకటేశం, చైర్మన్
దళిత సంఘాలు, వర్గాల్లో హర్షాతిరేకాలు నల్లగొండలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం ఉమ్మడి జిల్లాలో 6,37,385 మంది దళితులు కుటుంబం యూనిట్గా పథకం అమలుకు సన్నాహకాలు ఒక్కో కుటుంబానికి నేరుగా రూ.10 లక్షల సాయం న
మిర్యాలగూడ రూరల్, జూలై19 : మండలంలోని వెంకటాద్రిపాలెంలో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం అవసరమైన స్థలాన్ని సోమవారం ఎంపీడీఓ అజ్మీర దేవిక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ శివారు�
తిప్పర్తి, జూలై 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంతో పల్లెలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి మొక్�