కట్టంగూర్/నార్కట్పల్లి/శాలిగౌరారం/నల్లగొండ రూరల్/ వేములపల్లి, జూలై 16: గ్రామాల్లో పర్యావరణ సమతుల్యత కోసం బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్�
నీలగిరి, జూలై 16 : నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజారోగ్య సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి శుక్రవారం ప్రా�
30 ఏండ్ల నుంచి ఇతరుల ఆక్రమణల్లో.. పది రోజుల సర్వేతో తేలిన ఐదెకరాల భూమి మెగా నర్సరీ కోసం కేటాయింపు రెవెన్యూ అధికారుల కృషి ఫలితం గతంలో భూమిలేక ఆగిన అనేక అభివృద్ధి పనులు మునుగోడు, జూలై 16 : నియోజకవర్గ కేంద్రమైన మ�
చందంపేట, జూలై 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండలంలోని పోలేపల్లిలో రైతు వేదిక భవనాన్ని, చంద్రూ నాయక్ తండాలో రూ. 99 లక్షలతో ఏర్పా�
తుంపర సేద్యంలో పత్తి, వేరుశనగచందంపేట మండలంలో ఫలిస్తున్న ప్రయోగంనీటి వినియోగం తక్కువ..వానల కోసం ఎదురు చూడాల్సిన పనీ లేదురైతు బంధు డబ్బులతోనే స్ప్రింక్లర్ల కొనుగోలుచందంపేట, జూలై 15:స్ప్రింక్లర్లతో పత్తి స
కూరగాయల సాగుతో లాభాలు గడిస్తున్న వెంకటేశ్వర్లు వరికి ప్రత్యామ్నాయంగా ఎంపిక రెండేండ్లుగా మంచి దిగుబడి ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.50 వేల ఆదాయం తిరుమలగిరి, జూలై 14:రైతులు ఎక్కువగా వరి సాగు చేయడంతో దానికి డిమాం�
రామగిరి, జూలై 14 : మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ అన్నారు. నల్లగొండ కోర్టు ఆవరణలోని భవనాల సముదాయంలో బుధవారం మొక్కలు నాటి మాట్లాడారు. కాలుష్
పట్టణ ప్రగతితో తీరిన సమస్యలు పరిశుభ్రంగా మారిన వార్డులు తొలగిన మురుగు..దోమలకు చెక్ దేవరకొండ. జూలై 14 :పట్టణ ప్రగతితో మున్సిపాలిటీల పరిధిలో ఉన్న సమలన్నీ పరిష్కారమయ్యాయి. ముఖ్యంగా పారిశుధ్యం మెరుగుపడడంతో �
ఈ సీజన్లో గొంతు వాపు వచ్చే ప్రమాదం సమయానికి చికిత్స అందించకుంటే మృత్యువాత నేరేడుచర్ల, జూలై 14: ప్రస్తుత సీజన్లో పశువులకు గొంతు వాపు వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. పెంపకం దారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే పశు�
నేరేడుచర్ల, జూలై 14 :కరోనా విలయతాండవం చేసినా కొద్దిమందిలో ఏమాత్రం జాగ్రత్త కనిపించడం లేదు. మొదటి వేవ్, రెండో వేవ్లో మన చుట్టు పక్కల కుటుంబాలను అనాథలను చేసినా మాకేంటి అని పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గ�
దామరచర్ల, జూలై 14 :గ్రామాల్లో ఏర్పాటు చేసే బృహత్ పల్లె ప్రకృతి వనాలు మినీ పార్కుల స్థాయిలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం మండలంలోని నూనావత్ తండాలో ఆయన పర్యటించి పది �
నల్లగొండ ప్రతినిధి, జూలై 13(నమస్తే తెలంగాణ) : కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ పలు చోట్ల పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జ్వర సర్వే ముమ్మరం చేశారు. వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ సి�
అడవిదేవులపల్లి, జూలై13: కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి ఉపేందర్ సూచించారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన జ్వర సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్