స్వామి సొంతింటి కల నెరవేరుతున్నది కష్టాల కడలిని దాటిస్తున్న మంత్రి కేటీఆర్ విన్నపం ఏ రూపంలో వెళ్లినా క్షణాల్లో పరిష్కారం ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురి జీవితాల్లో కొత్త వెలుగులు ఫ్లోరైడ్ బాధితుడి ద�
కేతేపల్లి, జూలై 23 : మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా శుక్రవారం నీటి విడుదల కొనసాగింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పెరిగిన ఇన్ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో 8 గేట్ల ద్వారా కొనసాగి�
ప్రాణాపాయ స్థితిలో మందులు పంపిన మంత్రి కేటీఆర్ మానవీయతే కాపాడిందంటున్న గోవిందరెడ్డి నిడమనూరు, జూలై 23 : ‘సర్ బ్లాక్ ఫంగస్ మందులు అత్యవసరంగా కావాలి.. ఎక్కడా దొరుకుతలేవు..’ అన్న ట్వీట్కు స్పందించి ప్రా�
అర్వపల్లి, జూలై 23 : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మండలంలో శనివారం నిర్వహించే వేడుకలకు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ హాజరవుతున్నట్లు జడ్పీటీసీ దావుల
హాలియా, జూలై 23 : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం చేపట్టనున్న ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్�
నీలగిరి, జూలై 23 : రాష్ట్ర ప్రభుత్వం పోలీస్శాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని, సీఎం కేసీఆర్ ఎన్నో సంస్కరణలు చేపట్టి మెరుగైన వసతులు కల్పిస్తున్నారని అడిషనల్ డీజీపీ బి.శివధర్రెడ్డి అన్నారు. అన్నెపర్తి
దేవరకొండరూరల్, జూలై 22 : మండలంలోని కర్నాటిపల్లి గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు పనులను ఎంపీడీఓ రామకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భ�
ముక్కోటి వృక్షార్చనకు సిద్ధం జిల్లా వ్యాప్తంగా సన్నాహాలు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపు ఎక్కడికక్కడే ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు సన్నద్ధం సూర్యాపేట జిల్లాలో రహదారుల వెంట భారీ ప్రణాళి�
నాంపల్లి, జూలై 22 : మండలంలోని రాందాస్తండా గ్రామానికి చెందిన మెగావత్ రాంజీ, నేరళ్లపల్లి గ్రామానికి చెందిన ఎస్కే చోటమ్మ ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబ సభ్యులను రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీం
నందికొండ, జూలై 22 : నాగార్జునసాగర్లోని జెన్కోలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్�
నేరేడుగొమ్ము(చందంపేట), జూలై 22 : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వేణు అన్నారు. భారత్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మో�
నల్లగొండ జిల్లాలో సగటున 4.3 మిల్లీమీటర్ల వర్షపాతంసూర్యాపేటలో సగటు వర్షపాతం 6.7మి.మీ534 అడుగులకు చేరుకున్న సాగర్ నీటిమట్టంకొనసాగుతున్న మూసీ పరవళ్లునల్లగొండ ప్రతినిధి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లావ�
జిల్లాలో 92 రైతు వేదికలుఒక్కో వేదికకు 22 లక్షలుఆధునిక హంగులతో సకల సౌకర్యాలతో నిర్మాణాలుఆలేరు రూరల్, జూలై21: రైతుబంధు రైతు శిక్షణ కార్యక్రమా ల కోసం రైతులను ఒకే చోటకు చేర్చి సమావేశాలు నిర్ణయించ డానికి వ్యవసా