మిర్యాలగూడ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నా.. ఆ గ్రామస్తులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా గ్రామంలోని సర్కారు బడికే పంపుతున్నారు. ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో బోధనతోపాటు దాతల సహకారంతో వసతులు కల్ప�
రాష్ట్రంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగి వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నూతన జిల్లా అధ్యక్షుడిగ
ఆశ కార్యకర్తలను గుర్తించి జీతాలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఆశ కార్యకర్తలకు స్థానిక టీఎన్జీఓస్ భవన్లో ఆదివారం ఆయన స్మ
కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరమని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో 54మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00, 116 విలువైన చెక్కులను వారి ఇళ్లకు వెళ్లి శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా �
సుమారు రూ.5.4 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ ఐపీఓ ప్రక్రియ వేగం పుంజుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ(సెబీ)కి ముసాయిదా ప్రాస్పెక్టర్స్ దాఖలు చేసింది. దాదాపు 5శాతం వాటాకు సరి సమానమైన రూ.31.63 క�
స్నేహితుడి వివాహానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి బ్రిడ్జి బారికేడ్ను ఢీకొట్టి బోల్తా పడింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నల్లగొండ జిల్లా కు చెందిన ఇద్దరు, మహబూబ్ జిల్లా కు చెందిన ఒకరు మ
తన నాయకత్వ పటిమతో రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ వైపు యావత్ దేశం ఆసక్తిగా చూస్తున్నదని మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మదర్ డెయిరీ పాల విక�
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర పోలీస్ శాఖకు అనేక నిధులు కేటాయించి ఆ శాఖను బలోపేతం చేయడంతో పోలీసులు కేసుల చేధనలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డ
సీఎం కేసీఆర్ పల్లెప్రగతి పేరిట నెలనెలా కోట్లాది రూపాయలు వెచ్చించి గ్రామాలకు వెలుగులు నింపుతుండడంతో ప్రజలు తాము చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే మండలంలోని రామలింగాలగూడెం
నేను నల్లగొండలోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సమయంలో భాగ్యశ్రీ ప్రైమరీ సెక్షన్లో ఉపాధ్యాయురాలిగా చేరింది. విద్యార్థులను ఆపాయ్యంగా పలుకరిస్తూ అందరితో స్నేహంగా ఉంటూ ఉత్తమ ఉపాధ్యా�
కార్పొరేట్ పాఠశాల కంటే అదనపు అడ్మిషన్లు.. అదే స్థాయిలో ఉత్తీర్ణత.. పదేళ్లుగా ఆంగ్ల బోధనతో ఉత్తమ ఫలితాలు.. వెరసి కొండమల్లేపల్లి జడ్పీహెచ్ఎస్ రాష్ట్రంలోనే తనదైన గుర్తింపును చాటుతున్నది. 1,475అడ్మిషన్లతో ర�
నుడా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసేందుకు పాలకవర్గం అడుగులు వేస్తుంది. అందుకోసం ఓ వైపు ప్రభుత్వ నిధులతో పాటు సొంతంగా కూడా నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు షురూ చేసింది. ఇతర అథారిటీల మాదిరిగానే న
మారుతున్న కాలానికి అనుగుణంగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఆయా పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయుల సహాయంతో ప్రాజెక్టులు తయారు చేశారు.