అర్వపల్లి, ఫిబ్రవరి 26 : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఉమెన్స్ కబడ్డీ పోటీల్లో నల్లగొండ జిల్లా జట్టు చాంపియన్గా నిలిచింది. శ్రీయోగానంద లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకు�
నేడు నూతన కార్యాలయం ప్రారంభోత్సవం చైర్మన్, వైస్ చైర్మన్ చాంబర్లు, మీటింగ్, వెయిటింగ్ హాళ్ల ఏర్పాటు ల్యాండ్ ఫూలింగ్ కోసం 350 ఎకరాల గుర్తింపు కొత్తపల్లిలో 50 ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు శ్ర�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేతేపల్లిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కేతేపల్లి, ఫిబ్రవరి 25 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయి సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసర�
ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ హాలియా, ఫిబ్రవరి 25 : ప్రజారోగ్య పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ విషయంలో దేశంలోనే మన రాష్ట్రం మెరుగ్గా ఉందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అ�
మిర్యాలగూడ/మిర్యాలగూడ టౌన్, ఫిబ్రవరి 25 : మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ర్టానికే తలమానికంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లు మిర్యాలగూడ ఎ
దేవరకొండ, ఫిబ్రవరి 25 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎంతో మంది వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకు�
నూరు శాతం ఆవాసాలకు మిషన్ భగీరథ రోడ్ల విభాగంలోనూ తొలి స్థానం అత్యధిక ఎస్జీహెచ్లు, రుణ లబ్ధిలోనూ రికార్డ్ అక్షరాస్యతలో పెరుగుదల తండాల్లో మెరుగుపడాల్సి ఉన్న బాలికా నిష్పత్తి నల్లగొండ ప్రతినిధి, ఫిబ్ర
ఉక్రెయిన్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వైద్య విద్య కోసం వెళ్లిన పలువురు రష్యా మిలటరీ యాక్షన్తో తల్లిదండ్రుల ఆందోళన యుద్ధ దృశ్యాలను చూసి కలవరపాటు విమాన సర్వీసుల నిలిపివేతతో అక్కడే చిక్కుకుపోయిన విద�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పలు గ్రామాల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 24 : గ్రామాల సమగ్రాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అ�
ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి హాలియా, పిబ్రవరి 24 : హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి కట్టుగా పని చేద్దామని నల్లగొండ ఎంపీ నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి, ఉమ్మడి జిల్లా స్థానిక �
పెద్దఅడిశర్లపల్లి/డిండి/చందంపేట/మాల్/దేవరకొండ రూరల్/ చిట్యాల/మిర్యాలగూడరూరల్/ మర్రిగూడ/ నార్కట్పల్లి, ఫిబ్రవరి 24 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో అందరూ భాగస్వ�
మల్లన్నసాగర్ రిజర్వాయర్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఇక నృసింహ రిజర్వాయరే తరువాయి.. యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరువు నేలలు మురిసేలా కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక జల దృశ�
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ దేవరకొండ రూరల్, ఫిబ్రవరి 23 : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మండల �
పాఠశాలల అభివృద్ధికి ఈ నెల 28లోగా అంచనాలు పంపించాలి జిల్లాలో మొదటి విడుతలో 517 పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నల్లగొండ, ఫిబ్రవరి 23 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్ప�