క్రీడలు స్నేహబావాన్ని పెంపొందిస్తాయని డీఎస్ఆర్ డెవలపర్స్ అధినేత దుశ్చర్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో శివరాత్రి సందర్భంగా ఘనీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల్లో క్రీ�
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శివాలయంలో మంగళవారం రాత్రి నిత్య పారాయణాల అనంతరం లింగోద్భవ కాలమున పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక శత రుద్ర
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సునీత దంపతులు పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రక శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, శివలింగానికి అభిషేకాలు జరిపించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వీరభద్ర�
తెలంగాణ రాకతో మరుగునపడ్డ దేవాలయాలు పునఃనిర్మాణాలకు నోచుకుంటున్నాయని, సంస్కృతి, సంప్రదాయాలకు పునరుజ్జీవం కలుగుతుందని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జేబులు నింపుతున్నరు ప్రధాని మోదీ ఆ జేబులకు చిల్లు పెడుతున్నరు దేశ పౌరులుగా ప్రభుత్వోద్యోగులు మరో పోరాటానికి సన్నద్ధం కావాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి టీఎన్జీఓస
ఎన్ఐఎన్ శాస్త్రవేత కె.రాజేందర్రావు జిల్లావ్యాప్తంగా ఘనంగా సైన్స్ దినోత్సవం రామగిరి, ఫిబ్రవరి 28: శాస్త్ర, సాంకేతికతలో దేశ ఔనత్యాన్ని చాటి చెప్పిన సీవీ.రామన్ స్ఫూర్తితో విద్యార్థులు పరిశోధనల్లో రాణ�
మిర్యాలగూడ, ఫిబ్రవరి 28 : సైన్స్తోనే మానవాళి మనుగడ సాధ్యమని కేఎన్ఎం ప్రభుత్వ డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ అన్నారు. సోమవారం జాతీయ సైన్స్డే సందర్భంగా కళాశాలలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాలవేస
చిట్యాల, ఫిబ్రవరి 28 : గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని వట్టిమర్తి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. మంత్రి జగదీశ్రెడ�
మహిళా సంఘాలకు రూ.175.74 కోట్ల స్త్రీని నిధి రుణాలు మంజూరు రాష్ట్రంలో రెండో స్థానం సూర్యాపేట జిల్లా కోరుకున్న యూనిట్లు పెట్టుకునేలా ప్రోత్సాహం ఒక్కో సంఘానికి రూ.40 నుంచి 3 లక్షలు మార్చి నెలాఖరుకు మరింత పెరిగే �
రాష్ట్ర వ్యాప్తంగా 445 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసిన టెస్కాబ్స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నిబంధనలు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు షురూ.. మార్చి 3 వరకు స్వీకరణ ఇక సహకార బ్యాంకుల్లో మెరుగైన సేవలు నల్లగొండ, ఫి�
హుజూర్నగర్, ఫిబ్రవరి 27 : గిరిజనుల జీవన విధానాన్ని ప్రపంచానికి చాటిన సంత్ సేవాలాల్ వారి ఆరాధ్యదైవంగా పూజలందుకుంటున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్నగర్లోని టౌన్హాల్ల
మన ఊరు.. మన బడితో మారనున్న రూపురేఖలు తుంగతుర్తి మండలంలో 16పాఠశాలలు ఎంపిక తుంగతుర్తి, ఫిబ్రవరి 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు.. మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున�
తైబజార్ పన్ను వసూళ్లపై పునరాలోచించాలి బకాయిలు, పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి మరో ఐదారు నెలల్లో పట్టణంలో గుణాత్మక మార్పు : కలెక్టర్ నీలగిరి, ఫిబ్రవరి 26 : నల్లగొండ మున్సిపాలిటీకి సబంధించి 2022-23 వ�