చిన్నారులను వెట్టి నుంచి విముక్తి కల్పించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ స్మైల్-8 ముగిసింది. జిల్లాలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టిన కార్యక్రమంలో 83 మ
పెద్దవూర మండలంలోని బట్టుగూడెం గ్రామ శివాలయం ఆధ్యాత్మికతకు నిలయమై విరాజిల్లుతున్నది. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం కాలగమనంలో ఆనవాళ్లు కోల్పోయింది. గ్రామస్తులు, దాతల సహకారంతో ఉప ఆలయాల నిర్మాణం చేపట్ట�
నందికొండ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి కోరారు. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 424 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అం�
కోర్టులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో శుక్రవారం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.
దేశంలో ఉన్నత విద్యా ప్రమాణాల అభివృద్ధి, యూనివర్సిటీలకు గుర్తింపు అందించే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) చైర్మన్గా ఎంపికైన మామిడాల జగదీశ్కుమార్ స్వగ్రామం తిప్పర్తి మండలం మామిడాల.
ఇప్పటికే రూ.1313.34 కోట్లు మంజూరు 94 శాతంతో రాష్ట్రంలో రెండో స్థానంలో యాదాద్రి జిల్లా మార్చిలోగా నూరు లక్ష్యాన్ని అధిగమించేలా చర్యలు గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ
వైభవంగా మొదలైన లక్ష్మీనారాయణ హోమ క్రతువు అరణి మథనంతో.. 1035 కుండలాల్లో అగ్ని దేవుడికి ఆహ్వానం సహస్రాబ్ది వేడుకలకు హాజరైన సీఎం కేసీఆర్25వేలకు పైగా సిబ్బంది నిర్విరామ సేవలు జప, పారాయణలతో ఆధ్యాత్మిక పరవశంనిర�
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ఆంగ్ల మాధ్యమం ఆ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చివేసింది. అన్ని పాఠశాలలు నూరు శాతం ఫలితాలతో వైభవాన్ని చాటుతున్నాయి. 5 ఉన్నత పాఠశాలలు, 1 కేజీబీవీ, 1 మోడల్ స్కూల్�
రామగిరి, ఫిబ్రవరి 3 : బస్సు సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల బడి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం బాట చార్జీలు అందిస్తున్నది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రూ.400, హైస్కూల్ విద్యార్థులకు రూ.600 చొప్పున రవాణా చార్జీలు �
ఉద్యోగ లోకానికి ఎనిమిదేండ్లుగా అన్యాయం ఈసారీ దక్కని ఆదాయ పన్ను రాయితీ ఉత్తరాది కంటే మన ఉద్యోగులకు వేతనాలు 40 శాతం ఎక్కువ వాహనాల వినియోగమూ మన దగ్గరే అధికం ఏడాదిలో ఒక నెల జీతం పన్నులకే.. పెరిగిన ఇంధన ధరలతోనూ