బాధ్యతలు స్వీకరించిన రేగట్టె నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రేగట్టె మల్లికార్జున్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయ అభివృద్ధికి క
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద వరినాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈనెల మొదటివారంలో ప్రారంభమైన వరినాట్లు నెలాఖరుకు నూటికి 80 శాతం వరి నాట్లు పూర్తికాగా మరో వారం, పది రోజుల్లో మిగిలిన 20శాతం పూర్తయ్యే అవకాశ�
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్మూల్) పాడి రైతులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది ప్రమాణ స్వీకారం చేసిన ఆ యూనియన్ పాలకవర్గం ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక స�
ఏటా వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం.. పండుగకు రెండ్రోజుల ముందు నుంచే వీధివీధినా విగ్రహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తాం. నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. తర్వాత ఆ ఆదిదేవుడిని నిమజ్జనానికి తీసుకెళ్తాం.
ఆగని రైళ్లు.. అస్తవ్యస్తంగా స్టేషన్లు జిల్లా మీదుగా వందల రైళ్లు వెళ్తున్నా పది కూడా నిలువని పరిస్థితి ఏండ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా పట్టని రైల్వే శాఖ రాయగిరిని యాదాద్రిగా మార్చి చేతులు దులుపుకొన్న వ�
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి చేరిక బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేలా యాప్ రూపకల్పన ప్రయాణికులకు సమయం వృథా కాకుండా ఏర్పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమర్చుతున్న సిబ్బంది మొదట గరుడ, లగ్జ�
స్వామివారి ఖజానాకు రూ.22,51,670 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 29 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మ
నల్లగొండ కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి వైఆర్పీ ఫౌండేషన్ – ‘నమస్తే తెలంగాణ’ మట్టి విగ్రహాల పంపిణీకి విశేష స్పందన నల్లగొండ జిల్లాకేంద్రంలో ఆరుచోట్ల పంపిణీ నేడూ కొనసాగనున్న పంపిణీ కార్యక్రమం రామగి
సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి బొమ్మలరామారం, తుర్కపల్లిలో ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ బొమ్మలరామారం, ఆగస్టు 29 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల�
కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 29 : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి విగ్ర�
పటిష్ట బందోబస్తుకు పోలీస్శాఖ ఏర్పాట్లు మొబైల్ టీమ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు : డీసీపీ యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 29: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపు�
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 29 : మండలంలోని తుక్కాపురం గ్రామంలో సోమవారం బుగ్గపోచమ