ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి : కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 27 : గణేశ్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. శనివారం కలెక్టరేట్ స�
సీఎం కేసీఆర్ అభివృద్ధి పాలనకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు.
ఈ నెల 14నుంచి ఇంకో ఏడాదికి రెన్యువల్ ఇప్పటికే జిల్లాలో 2.81లక్షల మంది రైతులకు ఉచిత బీమా పథకం నాలుగేండ్లలో 5,377 మంది రైతు కుటుంబాలకు రూ.268 కోట్ల క్లెయిమ్ ఏ కారణంతోనైనా రైతు చనిపోతే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో వ�
ఈ సీజన్లో నల్లగొండ జిల్లాలో 30 శాతం అదనపు వర్షపాతం సూర్యాపేట జిల్లాలో 32శాతం వానలు, వరదతో నిండుకుండల్లా చెరువులు ఉబికివవస్తున్న భూగర్భజలాలు మోతె మండలంలో 0.89 మీటర్ల లోతులోనే నీళ్లు నకిరేకల్లో 1.96 మీటర్లలోప�
నందికొండ, ఆగస్టు 22 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గడంతో సోమవారం సాయంత్రం నీటి విడుదలను తగ్గించారు. 10 క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను 6 క్రస్ట్ గేట్లకు తగ్గిం
అనుకున్న సమయానికి అందుబాటులోకి తేవాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో మహాప్రస్థానం పనుల పరిశీలన సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశం సూర్యాపేట టౌన్, ఆగస్టు 22 : శరవేగంగా అభ
అభినందించిన ఉపాధ్యాయులు, స్థానికులు దేవరకొండ, ఆగస్టు 22 : బాసర ట్రిపుల్ ఐటీలో దేవరకొండకు చెందిన విద్యార్థిని చెన్నబత్తిని అనూష సీటు సాధించింది. స్థానిక జడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదివిన అనూష 9.8 జీపీఏతో ఉత్�
యాదాద్రిలో కృష్ణాష్టమి వేడుకలు పరిపూర్ణం వైభవంగా స్వామివారికి లక్ష పుష్పార్చన కొండపైన భక్తుల సందడి స్వామి వారి ఖజానాకు రూ.36,40,902 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంత
కోదాడలో 2వేల అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడటౌన్, ఆగస్టు 22 : దేశం గర్వపడేలా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించిందని కోదా
నేరేడుచర్ల, ఆగస్టు 22 : రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే సత్తా, ధైర్యం సీఎం కేసీఆర్కు మాత్రమే ఉందనే నమ్మకంతోనే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలస వస్తున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడ�
అమిత్ షా అక్కరలేదని తేల్చి చెప్పి మునుగోడు జనం డబ్బు ఎరజూపినా సభకు వెళ్లేందుకు నిరాకరణ ఆఖరికి బిహార్ కూలీలను తీసుకెళ్లిన బీజేపీ నేతలు రాజగోపాల్రెడ్డికి దిమ్మ తిరిగే షాక్కంగుతిన్న కమలం పార్టీ ‘బాబ�
తిరుకల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామి వారి ఖజానాకు రూ.47,19,956 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 21 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తజన కోలాహలం నెలకొంది. శ్రావణమాసం చివరి ఆదివారంతో పాటు వరుస సెలవు�
మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా భారీగా చేరికలు గులాబీ గూటికి మరో ముగ్గురు కాంగ్రెస్ సర్పంచులు గట్టుప్పల్ మాజీ ఎంపీటీసీ కూడా.. మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో చేరిక మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పా�