ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ వివిధ పార్టీల నుంచి 300మంది టీఆర్ఎస్లో చేరిక సంస్థాన్ నారాయణపురం, సెప్టెంబర్ 2 : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు, కార్యకర్త�
స్వామి వారి ఖజానాకు రూ.19,30,050 యాదాద్రి, సెప్టెంబర్ 2 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలోని అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను శుక్రవారం సాయంత్రం కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్ర�
గ్రామపంచాయతీలకు పైసలివ్వని కేంద్ర ప్రభుత్వం పత్తాలేని 15వ ఆర్థిక సంఘం నిధులు నాలుగు నెలలైనా నయాపైసా విడుదల చెయ్యలే.. మూడు నెలలుగా ఉపాధి హామీ నిధులూ బంద్ రూ.8కోట్ల మెటీరియల్ డబ్బులు పెండింగ్ పల్లెల అభివ
కాషాయం కనుచూపు మేరలో లేదు అన్ని సర్వేలు తేల్చి చెప్తున్న నిజాలివి కాంగ్రెస్ పార్టీ పతనం అంచున చేరే సరికి బీజేపీ పాట పాడుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్ వారివి లోఫర్ మాటలు.. బ్రోకర్ దందాలు అన్ని నియోజకవర్
ఎన్ఏడీ స్కీమ్లో ఎంజీయూకు చోటు స్వరాష్ట్రంలో తొలి యూనివర్సిటీ ఇక జాతీయ స్థాయిలో అందుబాటులోకి ఎంజీయూ సర్టిఫికెట్లు నకిలీ సర్టిఫికెట్లకు చెక్ సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు నల్లగొండలోని మహాత�
వివిధ అంశాల్లో ఎంపిక చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 9 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు ఉమ్మడి నల్లగొండలో రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు 9 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎంపిక చేసింది. పాఠా�
దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి అంకతి వెంకన్న కృషికి గుర్తింపు సూర్యాపేట అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశా�
మోత్కూరు, సెప్టెంబర్ 2 : గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయక మండపాల వద్ద ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, ప్రధాన రోడ్డు వెంట, గడిబజార్, అంగడి బజార్
నందికొండ, సెప్టెంబర్ 2 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి 1,70,620 ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్ల ద్వారా 1,27,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు
రాష్ట్రంలో 60శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లు మోదీ సొంత రాష్ట్రంలో పింఛన్లు పొందుతున్నది 20శాతం కుటుంబాలే డబుల్ ఇంజన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ పింఛన్లు ప్రజలు తిరుగబడుతారన్న భయం బీజేపీని వెంటాడుతున్�
వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున చేరికలు మర్రిగూడ మండలం నుంచి మరో ముగ్గురు కాంగ్రెస్ సర్పంచ్లు.. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి జగదీశ్రెడ్డి మర్రిగూడ, సెప్టెంబర్ 1 : మునుగోడు నియోజకవర్గవ్యాప్
రాష్ట్రస్థాయికి ఉమ్మడి జిల్లా నుంచి 9మంది ఎంపిక 5 కేటగిరీల్లో ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఉమ్మడి జిల్లా నుంచి 9మంది టీచర్లు ఎంపికయ్యారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకట�