సాగర్ ఎడమ కాల్వ గండి పూడ్చివేతకు రంగంలోకి యంత్రాంగం గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్పాండే సహాయక చర్యల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నోముల భగత్ నిడమనూరు, సెప్టెంబర్ 8 : నల్ల�
జిల్లాలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన రహదారులు, వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ స�
బస్తీ దవాఖానల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను మున్సిపల్ చైర్మన్ తిరునగరు భ�
నిరుపేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో 22 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.6లక్షల 28వేల చెక్కులను గురువారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు.
గురుకుల విద్యాలయాల పరిశుభ్రతే ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గురువారం దేవరకొండలోని గిరిజన మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో స్వచ్ఛ గురుకులం పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరిం�
కోదాడటౌన్, సెప్టెంబర్ 8: జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో కోదాడ పట్టణంలోని నయానగర్కు చెందిన విద్యార్థిని చందాల యశస్వీని శ్రీ ప్రతిభ కనబరిచారు. ఓపెన్ క్యాటగిరీలో 52వ ర్యాంకు, ఓబీసీ క్యా
ఆయుష్మాన్ భారత్ జిటల్ మిషన్లో రిజిస్టర్ కాకపోవడంతో జిల్లా కేం ద్రంలో రెండు ప్రైవేటు దవాఖానల అనుమతి రద్దు చేసి సీజ్ చేసినట్లు డీఎంహెచ్ డాక్టర్ కోటా చలం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ భవాని ఈ
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ప్రాజెక్టు 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థా యి నీటి మట్టం 590(312 టీఎంసీ) అడుగులకు 589.00 (309.0570 టీఎంసీ) �
గ్రామాల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని లెంకలపల్లి గ్రామానికి చెందిన 15మంద
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్లోకి.. తిరుమలగిరి, సెప్టెంబర్ 8 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చ
యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి వారికి భక్తులతో నిర్వహించే మొక్కు బ్రహ్మోత్సవాన్ని అర్చకులు గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భాగంగా జరిగే మొక్కు బ్రహ్మోత్సవ సేవ
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వకు బుధవారం సాయంత్రం గండి పడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నల్లో సన్నటి రంధ్రం ఏర్పడింది.
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, వేలకోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మళ్లీ గెలిపించేందుకు ఆయన అన్న కాంగ్రెస్ ఎ�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.