మర్రిగూడ, నవంబర్ 15 : మండల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ మెండు మోహన్రెడ్డి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన �
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితిరుమలగిరి/తుంగతుర్తి/నూతనకల్, నవంబర్ 15 : రైతులు సహకార బ్యాంకులను వినియోగించుకోవాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సూచించారు. డిపాజిట్ల సేకరణ మహోత
ఇదీ రైతన్నపై బీజేపీ సర్కారు చిత్తశుద్ధి వ్యవసాయాభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం మంగళం పంట పెట్టుబడి నుంచి మార్కెటింగ్ దాకా అండగా రాష్ట్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ఎత్తేసిన వ్యవసాయ పథకాలుప్రధాన మంత�
నేల సారవంతం, చీడపీడల నివారణ పురుగుల జీవిత చక్రం ఛేదించబడుతుంది ‘నమస్తే’ ఇంటర్వ్యూలో గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త నరేశ్ ఏటా ఒకే రకమైన పంటలను సాగు చేయకుండా పంట మార్పిడి చేయాలని, అలా మార్చితేనే మంచి ఫలి
అవకాశం ఉన్న చోట రైతుల ఆసక్తి మిర్యాలగూడ రూరల్, నవంబర్ 11 : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేసేందుకు సాగర్ ఆయకట్టు రైతులు అడుగులు వేస్తున్నారు. యాసంగి ధాన్యం అమ్ముకు
ఎంపీపీ ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ వెంకట్రెడ్డి మోటకొండూర్, నవంబర్ 10 : ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణర
ఫలిస్తున్న ప్రత్యామ్నాయం సంప్రదాయ సాగు నుంచి ఆధునికం వైపు అడుగులు పండ్లు, పూల తోటలు, కూరగాయలపై రైతుల దృష్టి డ్రాగన్ ఫ్రూట్, కినోఆరెంజ్,ఆయిల్పామ్పై ఆసక్తి పెరుగుతున్న ఎర్రచందనం, శ్రీగంధం సాగు ఉమ్మడ�
జనవరి 4తో ముగియనున్న ఎమ్మెల్సీ తేరా పదవీ కాలం 16 నుంచి నామినేషన్లు.. వచ్చే నెల 10న పోలింగ్, 14న కౌంటింగ్ జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లే ప్రధాన ఓటర్లు ఎక్స్అఫీషియోగా మరో 19 మంది నల్లగొండలో నామినే�
70శాతం మేర ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి ప్రత్యామ్నాయ పంటగా కూరగాయల సాగు మేలంటున్న వ్యవసాయాధికారులు యాసంగిలో మంచి మార్కెటింగ్ 6 రకాల నారు ఉచితంగా అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం రాయితీపై మల్చింగ్, డ్�
వరి పొలాల మధ్యలో ప్రత్యేకం ఆదర్శంగా నిలుస్తున్న గుడుగుంట్లపాలెం రైతులు పాలకవీడు, నవంబర్ 9 : తమ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులంతా వరి సాగు చేస్తున్నా ఆ ఇద్దరు రైతులు భిన్నంగా ఆలోచించారు. భూమి కౌలుకు త�
ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ మోత్కూరు, నవంబర్ 9 : కేంద్ర ప్రభుత్వం యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని స్పష్టంగా ప్రకటించిందని, దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన�
రాజకీయాలకతీతంగా సమస్య పరిష్కారం అఖిలపక్ష సమావేశంలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, నవంబర్ 7 : పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నా�
ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ‘రాణి’స్తున్న మహిళలు మండల ఉన్నత స్థాయి అధికారులంతా స్త్రీలే రాజీలేకుండా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు సవాళ్లతో కూడుకున్న బాధ్యతలు చేపట్టడడంలో పురుషులకేమీ తీసిపోమంటున్న�
జీవ వైవిధ్యానికి అడ్డా.. బాయిగడ్డ మట్టిమనుషులకు మరువలేని జ్ఞాపకం పచ్చదనం, పశుపక్షాదులకు ఆవాసం ఈత ద్వారా పిల్లలకు ప్రత్యేక అనుబంధం కనుమరుగవుతున్న వ్యవసాయ బాయిగడ్డలు వ్యవసాయ ఆధారిత మన రాష్ట్రంలోని ప్రతి