ముగిసిన పరిశీలన బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి మరో ఏడుగురు స్వతంత్రులు విత్డ్రాకు రేపటి వరకు గడువు పోలింగ్ ఏర్పాట్లపై అధికారుల దృష్టి నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ స్థ
గుండాల, నవంబర్ 23 : గ్రామం చిన్నదే కానీ, అభివృద్ధిలో మాత్రం ముందువరుసలో ఉన్నది. అదే.. మండలంలో కొత్తగా ఏర్పడిన పాచిల్ల గ్రామపంచాయతీ. 800 మంది జనాభా, 480 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో ప్రజల అవసరాలకు ఉపయోగపడే పనులకు ప్ర�
మూడు సెట్ల నామినేషన్లు దాఖలుమంత్రి జగదీశ్రెడ్డి, ముఖ్య నేతల హాజరుపోటీకి దూరంగా ప్రధాన పార్టీలుస్వతంత్ర అభ్యర్థులుగా బరిలో మరో 10 మందినేడు నామినేషన్ల పరిశీలనఎల్లుండి వరకు ఉపసంహరణకు గడువుపెద్దఎత్తున త�
ప్రతిపక్షాలు నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేదుసాగర్ ఉపఎన్నిక హామీలో భాగంగానే కోటిరెడ్డికి అవకాశంటీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేసి విజయం చేకూర్చాలిరాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటక�
సూర్యాపేట సిటీ, నవంబర్ 23 : సూర్యాపేట జిల్లా సీసీఎస్ పోలీసులు నకిలీ టీ పొడి ముఠా గుట్టును రట్టు చేసి భారీ మొత్తంలో టీ పొడిని సీజ్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర
చదువుకుంటూ ఆటో డ్రైవింగ్ చేస్తున్న విద్యార్థినిఆత్మవిశ్వాసమే ఆలంబనగా ముందుకుశాలిగౌరారం, నవంబర్ 22 : చదువంటే ఆ అమ్మాయికి అమితమైన ఇష్టం. ప్రైమరీ విద్య స్వగ్రామంలో పూర్తి చేసింది. ఈ సమయంలో తండ్రి కాలం చేశ�
సాగర్ జలాలతో పూర్తిస్థాయిలో నిండిన చెరువు2500 ఎకరాలకు సాగు, 68 గ్రామాలకు తాగునీరుపుష్కలంగా మత్స్యసంపద మత్స్యకారులకు ఉపాధి త్రిపురారం, నవంబర్ 22 : త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామంలో ఉన్న చెరువు ఉమ్మ
నల్లగొండ, నవంబర్ 22 : యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్ల పంట రుణాలను రైతులకు ఇవ్వాలని నిర్ణయించనట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తెలిపారు. సోమవారం డీసీసీబీ కార్యాలయంలో ఆయన సమావేశ మంద�
ఎమ్మెల్యే కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికధ్రువీకరణ పత్రం అందుకున్న సుఖేందర్రెడ్డినల్లగొండ ప్రతినిధి, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శాసన మండలి మాజీ చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్రెడ్డి రెండోసారి ఎమ్మె�
పావనికి అండగా నిలిచిన రవి సోషల్ ఫౌండేషన్, నారాయణమ్మ విద్యాసంస్థలురూ.1.50 లక్ష ఫీజు తిరిగి చెల్లింపు.. అదనంగా రూ.50 వేల సాయంనేడు రూ.25 వేల చొప్పున సాయం చేయనున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్నీలగిరి, నవంబర్ 22 : జేఈఈ�
త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లుచికిత్స, కేరింగ్, పునరావాసమే లక్ష్యంగా వైద్యసేవలుక్యాన్సర్ రోగుల ఆరోగ్యంపై సర్కార్ ప్రత్యేక దృష్టినాణ్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలుతగ్గనున్న చికిత్స ఖ
నమస్తే కథనం చూసి ముందుకొచ్చిన దాతలుఫస్ట్ టర్మ్ ఫీజు అందించిన కస్తూరి ఫౌండేషన్రెండో టర్మ్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ఎన్బీఆర్ ఫౌండేషన్తోపాటు సాయానికి మరి�
కోదాడటౌన్, నవంబర్ 21 : చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్త�