నూతనకల్, నవంబర్ 21 : వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. కోత కోసిన రైతులు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెడుతున్నారు. కానీ విక్రయించే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది ఏటా జరుగుతున�
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్దొరకుంటలో కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపనకోదాడ రూరల్, నవంబర్ 21 : కమ్మ కులస్తులు సమాజసేవలో ముందుండాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఆ�
ఒకప్పుడు వలస బాటలో ఉమ్మడి జిల్లానేడు ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి మన దగ్గరికి..ఈ సీజన్లో ఇప్పటికే 5వేల మందికిపైగా రాకప్రస్తుతం పత్తి ఏరే పనులతో ఉపాధిరోజూ 500 నుంచి 700 వరకు కూలిపెరిగిన సాగు విస్తీర్ణంతో పుష�
నల్లగొండ, నవంబర్ 20 : 2019-2021కు సంబంధించిన మద్యం పాలసీ ఈ నెల 30తో ముగియనున్న నేపథ్యంలో 2021-23 కొత్త మద్యం పాలసీలో భాగంగా దరఖాస్తులు స్వీకరించిన ఎక్సైజ్ శాఖ శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించి ద�
సూర్యాపేట టౌన్, నవంబర్ 20 : తెల్ల వారితే శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట్లో తీవ్ర విశాదం అలుముకున్నది. అనారోగ్యంతో తండ్రి చనిపోగా తండ్రి మరణాన్ని తట్టుకోలేక కుమారుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో ఇద్దరు
‘పుచ్చ సాగులో ఆదాయం బాగున్నది. నీళ్ల అవసరం పెద్దగా ఉండదు. వారానికి ఒక్క తడి ఇస్తే చాలు.. ఎకరాకు 25వేల పెట్టుబడి అయితది. అంతకు రెండింతలు లాభం ఉంటది.. ఎట్లాంటి నష్టమూ ఉండదు.. మార్కెట్ అవసరమే లేదు.. ఎక్కడైనా అమ్మ�
న్యాక్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ మఠంపల్లి, నవంబర్ 17 : మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్స్ట్రక్షన్స్(న్యాక్) సంస్థ్ధ కృషి చేస్తున్నది. 18 న
మండలి స్థానిక పోరుకునోటిఫికేషన్ విడుదల తొలిరోజు నామినేషన్లు నిల్ఈ నెల 23 వరకు చాన్స్ 26న తుది అభ్యర్థుల జాబితా నల్లగొండ ప్రతినిధి, నవంబర్16(నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసనమండ
అధికారికంగా ప్రకటించిన అధినేత కేసీఆర్ నామినేషన్ దాఖలు చేసిన సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంతో ఎన్నిక లాంఛనమే నల్లగొండ ప్రతినిధి, నవంబర్16(నమస్తే తెలంగాణ) : జిల్లాలో సీనియర్ నేతగా ఉంటూ కాంగ్రెస్ నుంచి ఎంపీ
మోటకొండూర్, నవంబర్ 16 : సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ఇక్కుర్తి గ్రామానికి చెందిన కానుగు రాజుకు రూ.55వేలు, రాజబోయిన సంతోష్కు రూ. 26వేలు, తేర్యా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చిచ్చు పెట్టేందుకే బీజేపీ కుట్రకొనుగోలు కేంద్రాల్లో నిలదీసిన రైతులపై గూండాయిజమా?రైతాంగంపై బీజేపీ గూండాల దాడి అప్రజాస్వామికంఆరేండ్లుగా ప్రశాంతంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నా