మండలి స్థానిక సంస్థల ఎన్నికపై టీఆర్ఎస్ దృష్టి అత్యధిక మెజారిటీనే లక్ష్యంగా వ్యూహాలు ఓటర్లతో మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేకంగా భేటీ ఒకే రోజూ ఐదు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు ఓటింగ్ ప్రక్రియపైన
ఒమిక్రాన్ నేపథ్యంలో మరోసారి ముప్పు రెండు డోసులు తీసుకుంటేనే సేఫ్ అంటున్న నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసే అవకాశం గడువు ముగిసినా కొవిడ్ టీకా తీసుకోని వైనం ఉమ్మడి జిల్�
ఢిల్లీ పెద్దలదో మాట.. బీజేపీ గల్లీ లీడర్లదో బాట సాగులో వైవిధ్యం అవసరమన్న కేంద్రం వరి పండించాలంటున్న బీజేపీ నేతలు పొంతనలేని ప్రకటనలపై మండిపడుతున్న రైతులు బాధ్యత మరిచి.. భరోసాను విడిచి.. రైతు జీవితంతో రాజకీ
30గుంటల్లో 11రకాల కూరగాయలు సాగు కట్టంగూర్, డిసెంబర్ 1 : పంట మార్పిడితోనే ఫాయిదా ఉంటుందంటున్నాడు.. కట్టంగూరు మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన యువ రైతు నర్సింగ్ రమేశ్. ఏటా ఒకే రకమైన పంటల సాగుతో నష్టాల బా
దామరచర్ల :ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికార్లు కోరారు. మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఏఈవోల�
నీలగిరి, రామన్నపేట, నవంబర్ 30 : వైద్య, ఆరోగ్య శాఖ, ఎయిడ్స్ నియంత్రణ అధికారుల సమష్టి కృషి, ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల జిల్లాలో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఏటా సగటున వెయ్యి కేసులు నమోదవుతుండగా �
ఎమ్మెల్యే నోముల భగత్తిరుమలగిరి (సాగర్) : ముఖ్యమంత్రి సహాయ నిధితో నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని జాల్తండా, నెల్లికల్, చిల్కాపురం, నాయకునితం
డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డినల్లగొండ రూరల్, నవంబర్ 30 : ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం హర్షణీయమని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆర్టీసీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నల్లగొం�
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుమిర్యాలగూడ, నవంబర్ 10 : కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర �
11, 12 తేదీల్లో జాతీయ సదస్సుఉమ్మడి నల్లగొండ జిల్లా చరిత్రను వెలుగులోకి తెస్తాంవాయిస్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ పాండురంగారావుబొడ్రాయిబజార్, నవంబర్ 30 : వేములపల్లి మండలం ఆమనగల్లును రాష్ట్రకూటులు రాజధానిగా చే
నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్పీఓ, ఏపీఓ, అభ్యర్థులతో వేర్వేరుగా సమావేశం నల్లగొండ, నవంబర్ 30 : డిసెంబర్ 10న నిర్వహించే స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ప్
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తినార్కట్పల్లి, నవంబర్ 30 : టీఆర్ఎస్ పార్టీ రైతు ప్రభుత్వమని, రైతుల శ్రేయస్సు కోరే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం పట్ట