ప్రతిభ చాటిన నల్లగొండ జిల్లా విద్యార్థులు ఇప్పటికే సూర్యాపేట, యాదాద్రి నుంచి మరో 18 ఎంపిక‘ఇన్స్పైర్’ అవార్డులకు నల్లగొండ జిల్లా నుంచి 20 ప్రదర్శనలు రామగిరి, డిసెంబర్ 10 : ఇన్స్పైర్ మానక్ అవార్డుల ప్�
డీఏఓ రామారావు నాయక్ అర్వపల్లి/తిరుమలగిరి/చివ్వెంల/నాగారం/నూతనకల్/నడిగూడెం/చిలుకూరు/పాలకీడు/మఠంపల్లి, డిసెంబర్ 10 : రైతులు వరికి బదులు ఆయిల్పామ్ సాగు వైపు దృష్టి సారించాలని డీఏఓ రామారావు నాయక్ సూచిం�
ముక్త్యాల రాజు ఆలోచనలతో ప్రాజెక్టుకు నాంది 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన చేసిన ప్రధాని నెహ్రూ బీడు భూములను సస్యశ్యామలం చేసిన కల్పతరువు నందికొండ, డిసెంబర్ 9 : తెలంగాణ, ఆంధ్రా ఉమ్మడి తెలుగు రాష్ర్టాలకు అన్నపూ�
తోటల్లో ఫాం హౌస్ల నిర్మాణం ఆకట్టుకునే విధంగా అన్ని వసతులు కాలక్షేపానికి కొందరు, పని ఒత్తిడి నుంచి విశ్రాంతి కోసం మరికొందరు.. వ్యవసాయ క్షేత్రాల్లో ఫాంహౌస్లు నిర్మించుకుంటున్నారు. ప్రత్యేకించి పట్టణాల
అభ్యర్థి పేరు, ఫొటోకు ఎదురుగా ఉన్న గడిలో ఓటు వేయాలి. గడి మధ్యలోనే స్పష్టంగా ప్రాధాన్యత ఓటు అంకెలు వేయాలి. ప్రతి ఒక్కరూ ‘1’వ ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఎన్ని ప్రాధాన్యాలు ఇవ్వాలనేది ఓటరు ఇష్టం. ఇంగ్లిష్, �
Tea | మనలో అధిక శాతం మంది రోజు వారీ దినచర్యను వేడి వేడి టీతో ప్రారంభిస్తారు. కొందరికైతే టీ తాగనిదే ఏ పనీ చేయబుద్ధి కాదు. టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. చాయ్ ప్రియుల ఇష్టాలకు అనుగుణంగా రకరకాల టీల
రేపటి పోలింగ్కు ఏర్పాట్లు చేసిన అధికారులు నేడు పోలింగ్ సామగ్రి పంపిణీ సిబ్బందికి విధుల కేటాయింపు 8 కేంద్రాలు..1271 మంది ఓటర్లు మొత్తం ఓటర్లలో 804 మంది టీఆర్ఎస్ వారే వీరికి అదనంగా ఎక్స్అఫీషియో ఓటర్లు ఏకప�
రైతులను పలుకరిస్తూ.. సమస్యలు తెలుసుకున్న గవర్నర్ తమిళిసై నల్లగొండలో పర్యటించిన సౌందరరాజన్ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన రైతులతో ముఖాముఖి సంభాషణ సజావుగా కొనుగో�
ఎంజీయూలో ముగిసిన పోటీలు రామగిరి, డిసెంబర్ 8 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్స్(ఐసీటీ) వాలీబాల్ పురుషుల, మహిళల పోటీలు బుధవారం హోరాహోరీగా సాగాయి. పురుషుల వ�
80 దర్గాల నమూనా సమాధుల నిర్మాణం దామరచర్ల, డిసెంబర్ 8 : మండలంలోని మారుమూల ప్రాంతమైన పడమటి తండా దర్గాల సమాహారంగా నిలుస్తున్నది. దేశవ్యాప్తంగా సుమారు 80దర్గాలకు సంబంధించిన మోడల్ సమాధులను నిర్మించడం ఈ ప్రదేశ�
సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు తుంగతుర్తి నియోజకవర్గంలో 417 ఎకరాల్లో సాగుకు దరఖాస్తులు తిరుమలగిరి, డిసెంబర్ 6 :వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఇతర పంటలు సాగు చేయాలని రాష్ట్�
స్కూల్స్ ఇన్నోవేషన్ చాలెంజ్కు 537 ఆవిష్కరణలు ఉమ్మడి జిల్లా నుంచి మంచిస్పందన మొదటి స్థానంలో యాదాద్రి సృజనాత్మక ఆవిష్కరణలకు విద్యార్థులు సన్నద్ధం ఇంక్విలాబ్ ఫౌండేషన్, రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్, యూన�
తక్కువ పెట్టుబడి అధిక రాబడి ముందు చూపుతో సాగు చేస్తున్న రైతు మల్లారెడ్డి అంతర పంటగా ఉద్యాన పంటల సాగు గతంలో దానిమ్మ, సపోట, జామ, నిమ్మ తోటలతో లాభాలు ఆత్మకూరు(ఎం), డిసెంబర్ 6 : వరి కన్నా ఇతర పంటల సాగే మేలని రాష్ట