నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : ఈ నెల 10న జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తు�
రసాయన ఎరువుల ధరల పెరుగుదలతో సేంద్రియం వైపునకు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సేంద్రియ పద్ధతుల్లో సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకంతో కలుగుతున్న అనర్థాలకు తోడు వాటి ధరలు అమాం�
అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు నల్లగొండ మండలంలో ఏడు వేదికల నిర్మాణం నల్లగొండ రూరల్, డిసెంబర్ 6 : రైతులందరూ ఒక్కచోట కూర్చొని పంటల సాగు, ఇతర అంశాలపై చర్చించుకునేందుకు వీలుగా ప్రభుత్వం రైతు వేదికలన
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ది ఏక పక్ష విజయమే..ఓటమిని అంగీకరించి అభ్యర్థిని నిలుపని కాంగ్రెస్సంక్షేమ పథకాల లబ్ధితో టీఆర్ఎస్ వైపే ప్రజలువిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మిర్యాలగూ
కూరగాయలు, ఆకుకూరల సాగుతో లాభాలు ఆదర్శంగా నిలుస్తున్న మోటకొండూర్ మండలం సికిందర్నగర్కు చెందిన రైతుస్వయంగా అమ్ముకోవడంతో అధిక రాబడి మోటకొండూర్ మండలం రెండెకరాల్లో పత్తిసాగుతో నష్టం స్వయంగా అమ్ముకోవడ�
ఏపుగా పెరిగిన హరితహారం మొక్కలు పచ్చదనం అల్లుకున్న ప్రభుత్వ కళాశాల రోజురోజుకూ తరిగిపోతున్న అడవులను సంరక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. అందులో భాగంగా ప్రభ�
ఇప్పటి వరకు 78 వేల బస్తాల సేకరణ 15 రోజుల్లో మరో లక్ష బస్తాలు.. హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు రాజాపేట, డిసెంబర్ 5 : రైతన్న ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రేణికుంట పీఏస�
గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు ఈ నెలాఖరులోగా పూర్తికి కార్యాచరణ క్షేత్రస్థాయిలోకి వెళ్లి టీకా వేస్తున్న సిబ్బంది అర్హులంతా తీసుకొనేలా చర్యలు హుజూర్నగర్ మండలంలో 95%పూర్తి హుజూర్నగర్టౌన్, డిసెంబర్�
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి సేవలను కొనియాడిన ఆర్యవైశ్యులు, నాయకులు బొడ్రాయిబజార్,/సూర్యాపేటసిటీ/తుంగతుర్తి/ నాగారం/ కోదాడ టౌన్/నేరేడుచర్ల, డిసెంబర్ 4 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తమ
తరలి పోతున్న విలువైన ఖనిజ సంపద నదికి పొంచివున్న పర్యావరణ ముప్పు దామరచర్ల, డిసెంబర్ 4 : కృష్ణానది తీరంలో నిఘా లేకపోడంతో అక్రమ దందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ రవాణాతో పాటు పీడీఎస్ బియ్�
కొవిడ్ నేపథ్యంలో గడువు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ ఉమ్మడి జిల్లాలో 3,111 పాఠశాలు ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో కీలక భూమిక పోషించేవి ‘స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ’(ఎస్ఎంసీ)లు. వీటి పదవీకాలం ఈ ఏడాది �
పుష్పాల పరపరాగ సంపర్కంలో వీటి పాత్ర కీలకం పంటల చీడ, పీడల నియంత్రణలో సహకారం పక్షులు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన వి. తెగుళ్లను నియంత్రించడంలో, పరపరాగ సంపర్కులుగా, చీడపురుగులను నివారిం చడంలో ఇవి కీలకపాత్ర �
కోటిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం గులాబీ కంచు కోటగా ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల బలోపేతం సీఎం కేసీఆర్తోనే సాధ్యం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, మునుగోడు శ్రేణులతో సన్నాహ�
ఆరోగ్యవంతమైన నేలలతోనే జీవ వైవిధ్యం భూమిని సంరక్షిస్తేనే సుస్థిర దిగుబడికి అవకాశం పంటకు రక్షణగా పక్షులు, మిత్ర పురుగులు అశాస్త్రీయ పద్ధతులతో భూమి నిస్సారం.. రైతు నేస్తాలు దూరంనేడు ప్రపంచ మృత్తికా దినోత�
పంటల సాగు అంచనాలు రూపొందించాలి గురుకుల సీట్లు అమ్ముకుంటే ఉపేక్షించేది లేదు జడ్పీ స్థాయీ సంఘం సమావేశాల్లో చైర్మన్ బండా నల్లగొండ, డిసెంబర్ 4 : ఐకేపీ కేంద్రాల్లోనూ సన్నధాన్యం కొనుగోలు చేస్తున్నందున రైతు�