మిల్లుల వద్ద ధాన్యానికి దక్కని మద్దతు ధర నష్టపోతున్న సన్నధాన్యం రైతులు మిర్యాలగూడ, అక్టోబరు 31 : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులను మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఓ వైపు పెట్టుబడులు పెరగడంతో పాటు
తెల్ల బంగారానికి భలే డిమాండ్ ఉమ్మడి జిల్లాలో గరిష్టంగా క్వింటా పత్తికి రూ.8,100 ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు జిల్లా పత్తి సాగు(ఎకరాలు) దిగుబడి అంచనా (క్వింటాళ్లు) నల్లగొండ 6.52లక్షలు 45.68లక్ష
డిండి, అక్టోబర్ 30 : మండలంలోని ఎర్రగుంటపల్లి గేట్ వద్ద శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పోలీసులు 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. మండలంలోని నగరాదుబ్బతండాకు చెందిన శ్రీకాంత్ నాయక్ విశాఖ పట్నం నుంచి
యూజీడీ పనులపై సభ్యుల మధ్య వాగ్వాదం గత పాలకుల నిర్లక్ష్యాన్ని టీఆర్ఎస్పై రుద్దే ప్రయత్నాన్ని అడ్డుకున్న సభ్యులు మున్సిపల్ అద్దె వసూలు, పెండింగ్ బకాయిపై దుమారం నీలగిరి, అక్టోబర్ 30 : నల్లగొండ మున్సిప�
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండరూరల్, అక్టోబర్ 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకు పోతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. శనివారం
79 శాతానికి పెరిగిన విద్యార్థుల హాజరు జూనియర్, డిగ్రీ కాలేజీల్లోనూ చదువుల సందడి ప్రభుత్వ పాఠశాల్లో పెరిగిన అడ్మిషన్లు ప్రైమరీ స్టూడెంట్స్ మాత్రం ఇంటి దగ్గరే.. ప్రైవేట్లో వెలవెలబోతున్న హాస్టళ్లు, స్కూ
చిట్యాల, అక్టోబర్ 29 : మండల కేంద్రంలో 100కిలోల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ శంకర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్ఐ రావుల నాగరాజు పట్టణ శివారులోని రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆంధ�
నూరు శాతం వ్యాక్సినేషన్ దిశగా.. నీలగిరి, అక్టోబర్ 28 : కరోనా వైరస్ను అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రధాన అస్త్రంగా వైద్యా రోగ్యశాఖ యంత్రాంగం ముందుకు సాగుతున్నది. ఇందుకు నల్లగొండ జిల్లాలో నవంబర్ 3న టార�
ధాన్యం కొనుగోళ్లపై సర్కారు నజర్ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు వారంలో రెండ్రోజులు వరి కోతలకు విరామం హార్వెస్టర్ యజమానులకు సూచనలు యాదాద్రి జిల్లా నుంచీ మిర్యాలగూడకు ధాన్యం ఒకేసారి లోడ్లు రావడ�
నందికొండ, అక్టోబర్ 27 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును 5 అడుగుల మే రకు ఎత్తి 8,100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 590 (312. 0450 టీఎంసీలు)అడుగులకు పూర్
నిన్న మొన్నటి వరకు డ్రైవర్లు.. నేడు ఓనర్లుగా మార్చిన ‘దళిత బంధు’ కొత్త జీవితం మొదలుపెట్టేందుకు అడుగులు.. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితుల ఆత్మగౌరవ రెపరెపలు తొలి విడుతలో పదిమంది లబ్ధిదారులక
కొత్తగా నమోదు కాని ఫ్లోరోసిస్ కేసులు జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలు నిల్ ఉద్యమ నేతగా ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించిన కేసీఆర్ ఆనాడే నల్లగొండకు సురక్షిత నీళ్లిస్తా అని శపథం మిషన్ భగీరథకు మునుగ
మఠంపల్లి, అక్టోబర్ 26 : మండలంలోని అల్లీపురం గ్రామంలో ఉన్న రాధికా రైస్మిల్లులో నిల్వ ఉంచిన 278 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం ఎస్ఐ రవికుమార్, డీటీసీఎస్ అధికారి రాజశేఖర్ పట్టుకున్నారు. ఈ సందర్భం�
వరి సాగు చేసి రైతులు నష్టపోవద్దనే ముందస్తు సూచన కేంద్రం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితిలో లేదు ఇప్పటికే రాష్ట్రంలో, కేంద్రంలో ధాన్యం నిల్వలు వానకాలం ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తాం అధికారులతో సమీక్షా స