కొవిడ్ నిబంధనలతో పరీక్షల నిర్వహణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27,371మంది విద్యార్థులు 146 పరీక్ష కేంద్రాల ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిల్ ఈ నెల 25నుంచి నవంబర్ 3వరకు పరీక్షలు రామగిరి, అక్టోబర్ 19 : కొవిడ్ నే�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 29 మంది అమరవీరులు వారి త్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 30 వరకు ఫ్లాగ్డే నీలగిరి, అక్టోబర్ 19 : శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అను నిత్యం పోరాడుతున్నారు. మనం ప్రశాంతంగా ఉండగలుగుతు�
సర్కారు నిర్ణయంతో కదిలిన యంత్రాంగం ఇప్పటికే కేంద్రాలకు వచ్చే ధాన్యంపై అంచనాలు కేంద్రాల ఎంపిక, ఇన్చార్జిల నియామకంపై దృష్టి మిల్లర్లతోనూ ముందస్తు చర్చలు వర్షాలతో కేంద్రాల ఎంపికలో జాగ్రత్తలు రైతులకు మ�
సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్నగర్ పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం సంక్షేమ పథకాలతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందన్న నాయకులు లక్షలాదిగా తరలివచ్చేందుకు ప్రజలు సిద్ధమ�
సూర్యాపేట సిటీ, అక్టోబర్ 18 : పోలీస్ గ్రీవెన్స్ డేలో అందిన ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సో�
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం తెలంగాణ భవన్
7 రోజుల్లో రూ.6.74కోట్ల ఆదాయం కరోనా కారణంగా తీవ్ర నష్టాల్లో కూరుకు పోయిన ఆర్టీసీకి దసరా పండుగ కలిసొచ్చింది. పండుగకు గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం సంస్థ ప్రత్యేక బస్సులు నడిపించడంతో కొంత మేర ఆదాయం సమకూరి�
వృక్షాలే ప్రాణకోటికి జీవనాధారం. అవిలేని ప్రపంచాన్ని ఊహించలేం. ప్రాణవాయువును అందిస్తూ పర్యావరణాన్ని కాపాడడంలో మొక్కలే కీలకం. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా
మంచి వాతావరణం, స్వచ్ఛమైన గాలికి తోడు ఇంటి అవసరాల కోసం చాలా మంది మొక్కల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఇంటి ఆవరణలో పండ్లు, పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలు పెంచుకుంటున్నారు. ఏపుగా పెరిగిన చెట్లు ఇంటికి అంద
పెండింగ్ దరఖాస్తులపై కేంద్రీకరణ కలెక్టర్ లాగిన్లోని పెండింగుల క్లియరెన్స్పై కసరత్తు తాసీల్దార్ల నుంచి వివరాల సేకరణ ఒక్కో సమస్యపై కలెక్టర్ల ప్రత్యేక దృష్టి క్షేత్రస్థాయి సమాచారంతో పరిష్కారం దిశ�
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జల్మాలకుంటతండాలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం పెన్పహాడ్, అక్టోబర్ 14 : ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు దగా పడితే, పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా సాధించుకున్
పనుల్లేక డీలా పడిన టైలర్లు రెడీమేడ్ వైపు మొగ్గు చూపుతున్న ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో భారంగా కుటుంబ పోషణ ఒకప్పుడు దసరా పండుగకు నెల రోజుల ముందు నుంచే దర్జీల వద్దకు జనాలు క్యూ కట్టేవారు. బట్టలు కుట్టే వారిక�
రైతు బంధు స్వాహా కేసులో 23 మందికి రిమాండ్ ఐదు మండలాల్లో స్వాహాకార్యం 547 చెక్కుల ద్వారా రూ.61.50లక్షల డ్రా చాలెంజ్గా తీసుకుని ఛేదించి పోలీసులు నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్14(నమస్తే తెలంగాణ): తప్పు చేస్తే ఎంతట�