నేడు ఎంగిలి పూల బతుకమ్మ విద్యా సంస్థల్లో ముందుగానే సంబురాలు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు మన సంప్రదాయ వేడుక.. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలంతా సిద్ధమయ్యారు. ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల
పల్లె నుంచి పట్నం దాకా ఆకుపచ్చని ప్రయాణం ఏ బాటలో చూసినా చెట్లే.. ఉమ్మడి జిల్లా రహదారుల వెంట 4.20కోట్ల మొక్కలు ప్రతి విడుతలోనూ 60 లక్షలు.. కిలోమీటరుకు 400 మొక్కలు ఏటా అదనపు వరుసల్లో మొక్కలు.. చనిపోయిన వాటి స్థానంల�
ఆటోలకు క్యూఆర్ కోడ్ : ఎస్పీ రంగనాథ్ నీలగిరి : మహిళల భద్రతతోపాటు ఆటో డ్రైవర్లలో మరింత బాధ్యత పెంచడమే లక్ష్యంగా జిల్లాలోని అటోలకు క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కరింగ్ చేస్తున్నట్లు నల్లగొండ ఎస్పీ రంగనా�
గులాబీ కండువా కప్పుకొన్న చంద్రకళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరికఇద్దరు కౌన్సిలర్లు, పలువురు సీనియర్ నేతలు కూడా.. అదే బాటలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి శ్రీనివాస్రెడ్డి మ
శిథిలాలను భద్రపరచాలి పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి చిట్యాల, అక్టోబరు 4 : చిట్యాల పట్టణానికి 800 ఏండ్ల చరిత్ర ఉందని, చిట్యాలలోని ఎంపీడీఓ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న ఆలయం 12-13వ శతాబ్దంలో నిర్మించిన�
చనిపోయినట్లు రికార్డుల్లో నమోదు చేసిన అధికారులు.. సంస్థాన్ నారాయణపురంలో నలుగురు వృద్ధులకు ఆగిపోయిన పింఛన్ సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 2 : కండ్లు కనిపిస్తలేవు. బీపీ, షుగర్ ఉంది. మందులు అయిపోయినయి సా
గంగులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న డైరెక్టర్లు మంత్రి జగదీశ్రెడ్డి పర్యవేక్షణ ప్రమాణ స్వీకారం చేసిన కొత్త పాలకవర్గం గుత్తా జితేందర్రెడ్డికి ఘనంగా వీడ్కోలు మదర్డెయిరీకి మరింత వన్నె తేవాలని మంత్రి పిలు�
నల్లగొండలో 5.52 లక్షల మంది లబ్ధిదారులు సూర్యాపేటలో 3.91లక్షల మంది గుర్తింపు యాదాద్రిలో 2.69లక్షల మంది అర్హులు సల్లగొండ ప్రతినిథి, సెప్టెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : చేనేత వృత్తికి పునరుజ్జీవం కల్పించడంతో ఆడపడుచుల �
మదర్ డెయిరీని లాభాల్లో నడిపిద్దాం విజయ డెయిరీ తరహాలో బలోపేతం నార్మాక్స్ డైరెక్టర్లతో మంత్రి కేటీఆర్ ఘన విజయం పట్ల అభినందన మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో భేటీ నూతన చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా నల్
ఇన్స్పైర్-మానక్పై ఇంట్రెస్ట్ చూపని స్కూళ్లు జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు నల్లగొండ 68 సూర్యాపేట 58 యాదాద్రి32 ‘దరఖాస్తులకు వచ్చే నెల 15 వరకే గడువు ఉమ్మడి జిల్లాలో నమోదైన ప్రాజెక్టులు 158మాత్రమే.. ప్రైవ�
తల్లీ, ఇద్దరు కూతుళ్లకు పింఛనే జీవనాధారం ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంటికి పెద్ద దిక్కు లేని నిరుపేదలకు బతుకుపై భరోసా కల్పిస్తున్నాయి. తి