పందులు, పశుగ్రాసం కూడా.. 50% రాయితీకి సర్కారు నిర్ణయం యూనిట్ విలువ రూ.కోటి వరకూ.. పశు సంవర్ధకశాఖలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా రాయితీలు ప్రకటించాయి. పలువురికి ఉపాధి కల్పించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదక�
ఏండ్ల నాటి సమస్యలకు పరిష్కారం మెరుగుపడ్డ మౌలిక వసతులు ప్రకృతి వనాలతో వెల్లివిరిసిన పచ్చదనం ప్రగతి వెలుగులు ఆ ఊరి పేరుకు తగ్గట్లే గ్రామంలో ఎటుచూసినా సమస్యల చీకట్లే. సరైన మౌలిక వసతులు లేక గ్రామస్తులు తీవ�
సద్వినియోగం చేసుకొని భవిష్యత్కు బాటలు వేసుకోవాలి సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తిరుమలగిరి, సెప్టెంబర్ 21 : దళిత బంధు కోసం అధికారులే మీ వద్దకు వచ్చి అన్నీ వివరిస్తారు.. యూనిట్ల ఎంపిక కోస
ప్రభుత్వ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ రంగంలోకి ప్రత్యేక బృందాలు నల్లగొండలో ఒక్క రోజే మూడు కేసుల ఛేదన నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్21(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాపై ఇప్�
మాల్, సెప్టెంబర్21 : టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి ఫంక్షన్హాల్లో నిర్వహించి
యాదాద్రి, సెప్టెంబర్ 21:యాదాద్రీశుడి సన్నిధిలో హస్తకళాకృతులు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో పెంబర్తి స్వర్ణకారులతో ప్రత్యేకంగా తయారు చేసిన తొడుగులను ఆలయ దర్వాజలకు బిగించనున్నారు.
2014లో ఉమ్మడి జిల్లాలో సాగు భూమి (ఎకరాలు)13,12,183 ఈ ఏడాది21,58,971 స్వరాష్ట్రంలో పెరిగిన ఎవుసం ఉమ్మడి జిల్లా సాగు సస్యశ్యామలం 2014లో 13.16 లక్షల ఎకరాలు.. ఇప్పుడు 21.58 లక్షలు ఏటా లక్ష ఎకరాలకుపైనే వినియోగంలోకి.. కృష్ణా, గోదావరి నద�
అభ్యసన సామర్థ్యాల పెంపు కోసం కొత్త కార్యాచరణప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక ప్రణాళిక‘మూలాల్లోకి వెళ్దాం’ కార్యక్రమంతో ముందుకు..నేటి నుంచి నవంబర్ చివరి వరకు కొనసాగింపుఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3,148 పాఠశాల�
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆత్మకూర్.ఎం, మోత్కూరు పీహెచ్సీల తనిఖీ ఆత్మకూరు(ఎం), సెప్టెంబర్19 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆదివారం ఆకస్మిక
రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం కట్టంగూరు వద్ద హైవేపై రెండు ప్రమాదాలు లారీలను ఢీకొట్టిన కార్లు.. 20 నిమిషాల్లో ఐదుగురు మృత్యువాత నాగర్కర్నూల్ జిల్లాలో మిర్యాలగూడ మండలానికి చెందిన ముగ్గురు మృ�
గణనాథుల వీడ్కోలుకుసర్వం సిద్ధం ఉమ్మడి జిల్లాలో 10 వేలకుపైగా విగ్రహాలు నేడు ప్రత్యేక పూజలతో శోభాయాత్రలు ప్రారంభం నిర్దేశిత రూట్లలో ప్రత్యేక ఏర్పాట్లు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ నిమజ్జన ఘాట్ల వద్ద
యూనివర్సిటీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు నూతన భవనాల ప్రారంభోత్సవానికి సిద్ధం 57మంది అకడమిక్ కన్సల్టెంట్లు ఇక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ విద్యా సంవత్సరం నుంచే ఎమ్మెస్సీ బాటనీ కోర్సు ఎంఈడీ, ఎ�
ధాన్యం సేకరణపై కేంద్రం పరిమితి దొడ్డు బియ్యం కొనలేమంటూ స్పష్టీకరణ బీజేపీ సర్కారుపై భగ్గుమంటున్న రైతాంగం స్వరాష్ట్రంలో అందుబాటులోకి సాగు నీటి వనరులు రైతు బంధుతో పంట పెట్టబడి సాయం ఉమ్మడి జిల్లాలో యాసంగ�