నాగార్జునసాగర్కు 2.3 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో మరోసారి తెరుచుకున్న క్రస్ట్గేట్లు నందికొండ, సెప్టెంబర్ 17 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద పొటెత్తుతున్నది. దీంతో శుక్రవారం ఈ సీజన్లో రెండోసా
భువన్ యాప్లో 87.35 శాతం నమోదు 5 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న సర్వే హుజూర్నగర్, సెప్టెంబర్ 17 : సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఆస్తుల సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. నెల రోజులుగా మున్సిపల్ �
రెవెన్యూ రికార్డుల్లో బేచిరాగ్ తిమ్మాపూర్ రికార్డుల్లో ఊరు.. ప్రజలేమో కానరారు ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఆ గ్రామం పేరు మీద దస్ర్తాలు, భూములు ఉన్నాయి. కానీ అక్కడ భూమి, చెట్లు, పక్షులు, పశువులు తప్ప జన�
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ హుజూర్నగర్ టౌన్, సెప్టెంబర్ 16 : పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అ
అంతటా పెరిగిన అడ్మిషన్లు ఉమ్మడి జిల్లాలో కొత్తగా 35,752 మంది చేరిక బడి బాట లేకుండానే స్వచ్ఛందంగా ముందుకు.. అత్యధికంగా 1, 6వ తరగతుల్లో… ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల్లో పెరుగుతున్న నమ్మకం నాణ్యమైన విద్య, మధ్యా
నేటి నుంచి మాస్ వ్యాక్సినేషన్ నెలాఖారులోగా ప్రతి ఒక్కరికీ.. నూరు శాతం టీకాలు పూర్తయిన ఇంటికి స్టిక్కర్ ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించి కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
రామగిరి: భారతదేశమని విభిన్న సంస్కృతులకు నిలయమని దీంతోనే ప్రపంచంలోని అన్ని దేశాల వారు ఇక్కడ ఉండ గలుగుతున్నారని ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారి(ఐఎఫ్ఎస్) సి.రాజశేఖర్ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూ�
ఉమ్మడి జిల్లాలో 534.18 ఎకరాలు స్వాధీనం 23 ఆలయాల పరిధిలో అధికారుల చర్యలు లీజు రూపంలో రూ.19.42లక్షల అదనపు ఆదాయం ప్రభుత్వ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం ఆలయాలకు మరింత ఆర్థిక పరిపుష్టి అందరి కష్టాలను గట్టెక్కించే దేవుడి
మేజర్, మైనర్ కాల్వల మరమ్మతులతో చివరి భూములకు సాగునీరు స్థిరీకరించిన ఆయకట్టుకు 30 ఏండ్ల తర్వాత పూర్తి స్థాయిలో అందుతున్న నీరు మిర్యాలగూడ/ మిర్యాలగూడ రూరల్, సెప్టెంబర్ 14 : నాగార్జున సాగర్ ఎడమ కాల్వ, మేజ�
జాన్పహాడ్ దర్గా శివారులో రెండు బైకులను ఢీకొట్టిన లారీ దైవ దర్శనానికి వెళ్లొస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి పాలకవీడు, సెప్టెంబర్ 11 : జాన్పహాడ్ దర్గా సైదులు బాబా దర్శనానికి వెళ్లి వస్తున్న ముగ్గు
టీఆర్ఎస్ పార్టీ కమిటీల్లో ప్రాధాన్యం నేటితో ముగియనున్న గ్రామ, వార్డు కమిటీల ఎన్నిక రేపటి నుంచి మండల, పట్టణ కమిటీలపై కసరత్తు కొత్త కమిటీల ఏర్పాటుతో పార్టీలో నూతనోత్సాహం నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్�