మిర్యాలగూడ,సెప్టెంబర్ 6 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. సోమవారం పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్లో ‘రైత
వివరాలు పోలీస్ స్టేషన్లో సమర్పించాలి : ఎస్పీ ఏవీ రంగనాథ్నీలగిరి, సెప్టెంబర్ 6 : గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు పోలీస్శాఖ అనుమతి ఆన్లైన్ ద్వారా ఇవ్వనున్నట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ సోమవారం
రామగిరి, సెప్టెంబర్ 5 : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులు అందించింది. ఇం దులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఉన్నారు.
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిఆకట్టుకున్న ప్రభల ఊరేగింపు హుజూర్నగర్, సెప్టెంబర్ 5 : హుజూర్నగర్ పట్టణంలో ముత్యాలమ్మ జాతర ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ముత్యాలమ్మ జాతర కమిటీ సభ్యులు �
రాజాపేట, సెప్టెంబర్ 5 : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నట్లు ఎన్నికల ఇన్చార్జిలు తెలిపారు. జాల గ్రామశాఖ అధ్యక్షుడిగా కొన్యాల మల్లారెడ్డి, కాల్వపల్లి కాకల్ల రఘు, బొ�
విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉత్తమ కృషితో రాష్ట్రస్థాయి గుర్తింపు నేడు రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానం మరో 20మందికి జిల్లాస్థాయిలో.. టీచర్లకు మంత్రి జగదీశ్రెడ్డి �
నల్లగొండతోపాటు పలుచోట్ల కుండపోత వీధులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అత్యధికంగా చండూరులో 57.8మిల్లీమీటర్లు వరుస వర్షాలతో ఆందోళనలో మెట్ట రైతులు రెండు వారాల కిందట వానెప్పుడు పడుతదని ఆకాశం వైపు ఆశగాఎదురుచూసిన ర
Heavy Rain | గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం కుండపోతగా వర్షం పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమ
పురుగు మందుల వినియోగంపై రైతులకు అవగాహన తప్పనిసరిలేదంటే పంటకు నష్టం పంటలను ఆశించిన చీడపీడలను నియంత్రించడానికి రైతులు అనేక రకాల పురుగు మందులను పిచికారీ చేస్తుంటారు. అయితే అవి పురుగులకు హాని చేయడమేకాక, ప�
అర్వపల్లి మండలంలో 5,435 రైతులకు బీమాఇప్పటికి 80 కుటుంబాలకు రూ.4 కోట్ల సాయం అర్వపల్లి, సెప్టెంబర్ 03 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం అన్నదాతల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది. అప్పటిదాకా అన్
తిరుమలగిరి మండలంలో2,382 దళిత కుటుంబాలుఈ ఆరేండ్లలో మరో 100కి పైగా పెరిగిన సంఖ్య తిరుమలగిరి, సెప్టెంబర్ 3 : దళిత బంధు పైలెట్ పథకం కింద ఎంపికైన తిరుమలగిరి మండలంలో 2,500 దళిత కుటుంబాలు ఉంటాయని అధికారులు అంచనా వేశార�